Lithium | జమ్ముకశ్మీర్లోని రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో 500 పీపీఎం నాణ్యత ఉన్న 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు గుర్తించినట్టు గత నెలలో కేంద్రప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఇంత భారీ స్థాయిలో నిల్వల�
కోచింగ్కు వెళ్లిన ఓ మహిళను చంపి, ముక్కలుగా కోసి వివిధ ప్రాంతాల్లో పాతి పెట్టిన ఘటన జమ్ము కశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలో జరిగింది. నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ఆదివారం వెల్లడించారు.
Woman Body Chopped | మహిళ దారుణ హత్యపై స్థానికులు ఆగ్రహంతో రగిలిపోయారు. నిందితుడు షబీర్ ఇంటి వద్ద భారీగా నిరసన తెలిపారు. అతడ్ని తమకు అప్పగించాలని, అదే శిక్ష విధిస్తామంటూ జనం నినాదాలు చేశారు.
Shutdown In Jammu | నివాస, వాణిజ్య ఆస్తులపై ఏప్రిల్ నుంచి ఆస్తి పన్ను (Property Tax ) విధించనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) మనోజ్ సిన్హా నేతృత్వంలోని పరిపాలనా యంత్రాంగం ఇటీవల నోటీసు జారీ చేసింది. జమ్ముకశ్మీర్ ప్రజలు �
Ruchira Kamboj: జమ్మూకశ్మీర్పై పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలను రుచిర కాంబోజ్ ఖండించారు. ఆ దేశం చేసిన వ్యాఖ్యలపై స్పందించడమే దండగ అన్నారు. భుట్టో వ్యాఖ్యలు నిరాధారమైనవని ఆమె అన్నారు.
Holi Festival | తాజాగా జమ్ముకశ్మీర్ రాష్ట్రం సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంట బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు సమీప గ్రామస్తులతో కలిసి హోలీ పండుగ జరుపుకున్నారు. గ్రామస్తులు జవాన్లు కలిసి ఒకరిపై �
Captain Shiva Chauhan | ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మంచు శిఖరంగా గుర్తింపు పొందిన సియాచిన్ యుద్ధక్షేత్రంలో కెప్టెన్ శివ చౌహాన్ శివంగిలా దూసుకుపోతున్నది. విధి నిర్వహణలో ఆమె అనితర సాధ్యమైన ధైర్య సాహసాలను, ధృడత్వాన్�
Tulip garden | జమ్ముకశ్మీర్లో రంగురంగుల విరులు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా శ్రీనగర్లోని తులిప్ గార్డెన్ను పుష్పవర్ధన విభాగం అధికారులు తెరిచారు. ఏటా పుష్పాలు వికసి�
ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ మరోసారి రెచ్చగొట్టే వైఖరి ప్రదర్శించింది. ఉక్రెయిన్ అంశంపై గురువారం నిర్వహించిన యూఎన్ జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సెషన్ సందర్భంగా జమ్మూకశ్మీర్ అంశాన్ని పాక్ రాయ�
పర్యావరణ పరిరక్షణ కోసం జమ్ముకశ్మీర్కు చెందిన ఓ సర్పంచ్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. పాలిథీన్ వ్యర్థాలు అందజేస్తే.. బదులుగా బంగారు నాణేలు ఇస్తున్నారు. అనంత్నాగ్ జిల్లాలోని సదివార గ్రామ సర్పంచ్ ఫ�
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెకేషన్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల భారత్ జోడో యాత్రతో బిజీబిజీగా గడిపిన రాహుల్.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. జమ్మూకశ్మీర్లోని గుల్మార్గ్లో సేదతీరుతు�
మంచి క్రెడిబిలిటీ ఉన్న బీబీసీపై కేంద్రం ఐటీ దాడులు చేయించడం చాలా దురదృష్టకరమని ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఇప్పటికే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
జమ్ముకశ్మీర్లో రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో 500 పీపీఎం నాణ్యత ఉన్న 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్టు కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.
జమ్ముకశ్మీర్లో లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధులను విభజించేందుకు పునర్విభజన కమిషన్ను ఏర్పాటు చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.