Rajori Encounter | జమ్మూ కశ్మీర్లోని రాజౌరి జిల్లా కలకోట్ అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. అటవీ ప్రాంతంలోని ఉగ్రవాదులు దాక్కున్నారని ఇంటెలిజెన్స్ నుంచి పక్కా సమాచారం అందింది. దీంతో ఆర్మీ ప్రత్యక బలగాలు, పోలీసులు
జమ్ముకశ్మీర్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఆరుగురు లష్కరే తాయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం జిల్లాలో గురువారం రాత్రి నుంచి జరిగిన 18 గంటల ఎదురుకాల్పుల్లో ఐదుగురు, రాజౌరి జిల్లాలో ఒక ఉగ్రవాద�
Earthquake | జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir)లో భూకంపం (Earthquake) సంభవించింది. గురువారం ఉదయం 9:34 గంటల ప్రాంతంలో దోడా (Doda) జిల్లాలో భూమి స్వల్పంగా కంపించింది.
Bus Accident | జమ్మూ కశ్మీర్లో (Jammu And Kashmir) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దోడా (Doda) జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.
దేశ సరిహద్దుల్లో శత్రు మూకల దురాక్రమణను అడ్డుకోవడానికి అణునిత్యం కాపాలా ఉండే జవాన్లు (Indian Army) దీపావళి సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. జమ్ముకశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో (Poonch Sector) జరిగిన దీపావళి (Deepawali) వేడుకల�
జమ్ముకశ్మీర్లో మరో ఉగ్రదాడి జరిగింది. బారాముల్లా జిల్లాలో మంగళవారం పోలీసు హెడ్కానిస్టేబుల్ గులాం మహమ్మద్ దార్పై ఆయన ఇంటి వద్ద ముష్కరులు కాల్పులు జరిపారు.
Jammu And Kashmir | జమ్మూకశ్మీర్ (Jammu And Kashmir)లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. దక్షిణ కశ్మీర్ (south Kashmir)లోని పుల్వామా (Pulwama) జిల్లాలో ఓ వలస కార్మికుడి (Migrant Worker)ని కాల్చి చంపారు.
Road accident | జమ్ముకశ్మీర్లో శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఉధంపూర్ జిల్లాలోని రామ్నగర్-బలాంద్ రహదారిపై ఓ మినీ బస్సు అదపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న రాళ్ల గుట్టను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగు�
Kupwara | దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. యాదాది దేశం పాక్ భూభాగం నుంచి భారత్లోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్న ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్చివేశాయి. ఉత్తర కశ్మీర్లోని కుప్వారా జిల్ల�
Encounter | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. కుప్వారా (Kupwara) జిల్లాలో గురువారం జరిగిన ఎన్కౌంటర్ (Encounter)లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి (Terrorists Killed).
అది 2019, ఫిబ్రవరి 14. జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడితో దేశమంతా ఉలిక్కిపడింది. కాన్వాయ్పై ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు.