కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి, కేంద్రంలోని ఎన్డీయే కూటమి రెండూ కలిసి బీసీలను నిండా ముంచాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు.
గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుతో బీసీ సంఘాల నేతలు శుక్రవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఓబీసీ జాతీయ మహాసభలో పాల్గొనేందుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడ�
‘రాజకీయాలకతీతంగా బీసీలంతా ఏకమవ్వాలి.. ఆగస్టు 7న గోవాలో జరిగే ఓబీసీ జాతీయ మహాసభను జయప్రదం చేయాలి’ అని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు.
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటానికి సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ తెలిపారు. అసెంబ్లీ ఆవరణ�
బీసీల బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించి.. రాజ్యాంగ రక్షణ కల్పించాలని కోరుతూ 2న ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన బీసీల పోరుగర్జన సభకు అఖిలపక్ష నేతలు తరలిరావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక�
బీసీ నేతల మధ్య వర్గపోరు భగ్గుమన్నది. ఎప్పటి నుంచో ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. బీసీ కీలక నేతలైన ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్గౌడ్ వర్గాలు పరస్పర ఆరోపణలతో రోడ్డుకెక్కాయి.
పార్లమెంట్లో ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల ముగిసేలోపు బీసీ బిల్లును ఆమోదించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆదివార�
Jajula Srinivas Goud | బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, లేని పక్షంలో రాష్ట్రంలోని బీసీలంతా ఏకమై అగ్గి మండిస్తారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు
రాష్ట్రంలోని బీసీ సమాజం జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి రాజ్యాధికారం సాధించుకుందామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపు విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తే బీసీలు మూకుమ్మడిగా యుద్ధం ప్రకటించాలని జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వీ ఈశ్వరయ్య పిలుపునిచ్చార�
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను స్థిరీకరిస్తూ రూపొందించిన నివేదికను డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి అందజేశారు. సచిలవాయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార
కులగణన పేరుతో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తే.. గద్దెనెక్కేందుకు దోహదపడ్డ బీసీలే కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తరని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు.
కాంగ్రెస్ డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉన్నదని, అది కులగణనతో నేడు స్పష్టమైందని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపక చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి టీ చిరంజీవులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజు�