నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసేందుకు వెళ్తున్న బీసీ అభ్యర్థి యాదగిరి యాదవ్ను కిడ్నాప్ చేసి మద్యంలో మూత్రం కలిపి తాగించిన కాంగ్రెస్ నాయకులపై వెంట
ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల గొంతు కోసిందని బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో బీసీ జేఏసీ వ
పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం జారీచేసిన జీవో46పై బీసీ కులసంఘాలు, మేధావులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తక్షణం ఆ జీవోను ఉపసంహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీల చీకటి ఒప్పందంలో భాగంగానే జీవో నెంబర్ 46ను ఆగమేఘాలపై ప్రభుత్వం తీసుకువచ్చిందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
42 శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి మోసగిస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది. బీసీ రిజర్వేషన్లు పెంచకుండా తొందరపడి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు’ అని
బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వారంలోగా విడుదల చేయాలని, లేదంటే తమ సంఘం ఆధ్వర్యంలో సచివాలయాన్ని ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజు�
‘హైకోర్టు స్టే ఇచ్చింది.. సుప్రీంకోర్టులో కేసు తేలిపోయింది.. ఇక ఉద్యమమే మిగిలింది. రాష్ట్రంలోని రెండున్నర కోట్ల మంది బీసీలు ఒక్కటవ్వాలి. పోరుబాట పట్టాలి’ అని రాజ్యసభ సభ్యుడు, బీసీ నేత ఆర్ కృష్ణయ్య, మరో బీ�
: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అల్లావుద్దీన్ అద్భుత దీపం తరహాలో చెప్తే బీసీలకు రిజర్వేషన్లు సాధ్యాంకావని, భూకంపం పుట్టించి.. మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే బీసీలకు 42 శాతం కోటా సాధ్యమని మాజీ మంత్ర�
కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి, కేంద్రంలోని ఎన్డీయే కూటమి రెండూ కలిసి బీసీలను నిండా ముంచాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు.
గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుతో బీసీ సంఘాల నేతలు శుక్రవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఓబీసీ జాతీయ మహాసభలో పాల్గొనేందుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడ�
‘రాజకీయాలకతీతంగా బీసీలంతా ఏకమవ్వాలి.. ఆగస్టు 7న గోవాలో జరిగే ఓబీసీ జాతీయ మహాసభను జయప్రదం చేయాలి’ అని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు.
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటానికి సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ తెలిపారు. అసెంబ్లీ ఆవరణ�
బీసీల బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించి.. రాజ్యాంగ రక్షణ కల్పించాలని కోరుతూ 2న ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన బీసీల పోరుగర్జన సభకు అఖిలపక్ష నేతలు తరలిరావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక�