బీసీ నాయకుడు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్పై ఓ టీవీ చానల్ ఉద్దేశపూర్వకంగా కల్పిత వార్తలు ప్రసారం చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు.
‘బీసీలకు ద్రోహం చేసిన ప్రధాని మోదీని చరిత్ర క్షమించదు. బీసీల అభ్యున్నతికి శాపంగా మారుతున్న మోదీతోపాటు బీజేపీకి రాజకీయ పతనం తప్పదు’ అని శాసనమండలిలో బీఆర్ఎస్ పక్షనేత సిరికొండ మధుసుదనాచారి స్పష్టంచేశ�
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో7 ప్రతులను ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా దహనం చేసి నిరసన తెలుపాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చార�
మున్సిపల్ ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు 56 శాతం టికెట్లు కేటాయించాలని, లేకుంటే రాహుల్గాంధీ రాష్ట్ర పర్యటనను అడ్డుకుంటామని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు.
బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, లేకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ హెచ్చారించారు.
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసేందుకు వెళ్తున్న బీసీ అభ్యర్థి యాదగిరి యాదవ్ను కిడ్నాప్ చేసి మద్యంలో మూత్రం కలిపి తాగించిన కాంగ్రెస్ నాయకులపై వెంట
ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల గొంతు కోసిందని బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో బీసీ జేఏసీ వ
పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం జారీచేసిన జీవో46పై బీసీ కులసంఘాలు, మేధావులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తక్షణం ఆ జీవోను ఉపసంహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీల చీకటి ఒప్పందంలో భాగంగానే జీవో నెంబర్ 46ను ఆగమేఘాలపై ప్రభుత్వం తీసుకువచ్చిందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.