ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ సంస్థ ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రకటించారు.
‘ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం రోడ్లెక్కి ఉద్యమించాలి. ఇందుకు తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. అందరూ కలిసి ఒకచోట కూర్చొని సమావేశాలు పెట్టుకుంటే ఏం ప్రయోజనం ఉండదు.
జనగణనలో ఓబీసీ కులగణన చేపట్టకుండా ప్రధాని మోదీ ద్రో హం చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ ప్రధాన కార్యదర్శి సచిన్ రాజోలర్ ఆధ
ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు తెగించి పోరాడిన ఉద్యమకారుల సంక్షేమం కోసం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటుచేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలం�
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుంటే వేలాది మంది విద్యార్థులతో రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించ
బీసీ నాయకుడు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్పై ఓ టీవీ చానల్ ఉద్దేశపూర్వకంగా కల్పిత వార్తలు ప్రసారం చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు.
‘బీసీలకు ద్రోహం చేసిన ప్రధాని మోదీని చరిత్ర క్షమించదు. బీసీల అభ్యున్నతికి శాపంగా మారుతున్న మోదీతోపాటు బీజేపీకి రాజకీయ పతనం తప్పదు’ అని శాసనమండలిలో బీఆర్ఎస్ పక్షనేత సిరికొండ మధుసుదనాచారి స్పష్టంచేశ�
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో7 ప్రతులను ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా దహనం చేసి నిరసన తెలుపాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చార�