Jairam Ramesh | ప్రధాని నరేంద్రమోదీ ప్రతి నెలాఖరులో నిర్వహించే మన్ కీ బాత్పై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేశ్ చురకలు వేశారు. ఈ నెల 30న నిర్వహించేది మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ కావడంతో.. దానికి �
Congress Party | న్యూఢిల్లీ : కక్షపూరితంగానే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ( Rahul Gandhi ) పై బీజేపీ ప్రభుత్వం( BJP Govt ) అనర్హత వేటు వేసిందని కాంగ్రెస్ పార్టీ( Congress Party ) పేర్కొంది. రాహుల్పై అనర్హత వేటు వేసిన మోదీ( Modi )పై మూడు విధ�
Jairam Ramesh | నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడానికి ప్రభుత్వానికి వచ్చ
Jairam Ramesh | రాహుల్గాంధీ భద్రత విషయంలో తాము ఏమాత్రం రాజీపడబోమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరామ్ రమేశ్ చెప్పారు. జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుందని తాము ఆశిస్తున్న�
ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించిన ఈ యాత్రకు బీజేపీ కార్యాలయం సిబ్బంది స్వాగతం పలికారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేప్ తెలిపారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మార్పులకు సంకేతమా! అని ఆశ్చర్యం వ్యక్తం చ
శుక్రవారం ప్రకటించాల్సిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసిందని ఆరోపించారు. ‘మెగా వాగ్దానాలు, మరిన్ని ప్రారంభోత్సవాలు' చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీకి మరింత సమయం ఇవ�
Congress party: కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి చెందిన అధికార ప్రతినిధులు, పార్టీ కమ్యూనికేషన్ డిపార్టుమెంట్కు చెందిన ఆఫీస్ బేరర్ల నోటికి తాళం వేసింది.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ బలోపేతమవుతుందని, పార్టీకి నూతన జవసత్వాలు సమకూరుతాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు.