Congress party: కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి చెందిన అధికార ప్రతినిధులు, పార్టీ కమ్యూనికేషన్ డిపార్టుమెంట్కు చెందిన ఆఫీస్ బేరర్ల నోటికి తాళం వేసింది.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ బలోపేతమవుతుందని, పార్టీకి నూతన జవసత్వాలు సమకూరుతాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని వీడిన గులాం నబీ ఆజాద్ ఇటీవల ఆ పార్టీని పదే పదే విమర్శించడంతోపాటు ప్రధాని మోదీని తెగ పొగిడేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ దీనిపై సోమవారం స్పం
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకులు జైరాం రమేశ్ వెల్లడించారు. సోనియా కరోనా పాజిటివ్ నిర్ధారించబడ్డారని జైరా�
న్యూఢిల్లీ : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్పై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు సమన్�
Jairam Ramesh కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ జైరాం రమేశ్ (Jairam Ramesh) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఇంగిష్ భాషపై అపారమైన పట్టున్న ఆయన ఆయా అంశాలపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సందిస్తారు.
మణిపూర్ ఎన్నికల సందర్భంగా అధికార బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. రాష్ట్రాన్ని ఈ ఐదేళ్లూ బీజేపీ అంధకారంలోకి నెట్టేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మణిపూర్ ఎన్నిక�
Green India Challenge | దేశ రాజధాని ఢిల్లీలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్తో కలిసి లక్షలు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చ్టుటారు. కరోల్ భాగ్ జోన్ నరైనా ఇండ
Jairam Ramesh | గులాం నబీ ఆజాద్.. గులాంలా కాకుండా ఆజాద్గా ఉండాలనుకుంటున్నాడని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి