జీ20 డిన్నర్కు రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వాన పత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ (Bharat) అని ఉండటం వివాదం కాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.
అదానీ వ్యవహారంలో అసలు నిజాలు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తోనే బయటకొస్తాయి. కీలకమైన దేశ మౌలిక రంగంలో విదేశీ వ్యక్తుల పాత్ర ఎలా ఉంటున్నది. తన ఆప్త మిత్రుల కోసం ప్రధాన మోదీ ఎలా నియమ, నిబంధనల్ని ఉల్లంఘ�
బీజేపీ ఎంపీ, నటుడు సన్నీ డియోల్ (Sunny Deol) విల్లాను వేలం వేయనున్నట్లు ఇచ్చిన నోటీసులను బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) ఉపసంహరించుకున్నది. సాంకేతిక కారణాల (Technical reasons) వల్ల నోటీసులను వెనక్కి తీసుకుంటున్నట్లు (withdrawal) ప్రకటించ�
అది డాటా బిల్లు కాదు.. దగా బిల్లు అని విపక్షాలు ముక్తకంఠంతో మండిపడుతున్నాయి. గోప్యత పేరుతో దేశ పౌరుల సమాచారాన్ని అపహరించేందుకు జరిగే కుట్రగా అభివర్ణిస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర �
దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారులకు సంబంధించి కేంద్రం ఇచ్చిన ఆర్డినెన్స్పై (Delhi ordinance) పోరాటం చేస్తున్న అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP) మరింత బలం చేకూరనుంది. పార్లమెంటులో ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ప్ర
నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్ఎంఎంఎల్) పేరు మార్చడం పట్ల మోదీ సర్కార్పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh) మండిపడ్డారు.
Sengol | నూతన పార్లమెంటులో స్పీకర్ కుర్చీ పక్కన ప్రతిష్ఠించనున్న సెంగోల్ (రాజదండం)పై కాంగ్రెస్, బీజేపీ మధ్య రగడ మొదలైంది. బ్రిటిషర్ల నుంచి భారత్కు జరిగిన అధికార బదిలీకి ఈ రాజదండం చిహ్నమని ఎక్కడా ఆధారం లేద
Parliament Building: కొత్త పార్లమెంట్ బిల్డింగ్కు సావర్కర్ సదన్ అని పేరు పెట్టాలని తుషార్ గాంధీ విమర్శించారు. ఇక సెంట్రల్ హాల్కు మాఫీ కక్ష అని పేరు పెట్టాలన్నారు. 28వ తేదీన కొత్త పార్లమెంట్ను ప్రారంభిం
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) నేపధ్యంలో బీజేపీ కార్యకర్తలతో ముచ్చటిస్తూ కాంగ్రెస్ అంటే తప్పుడు హామీలు ఇచ్చే పార్టీ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తోసిపుచ�
Jairam Ramesh | ప్రధాని నరేంద్రమోదీ ప్రతి నెలాఖరులో నిర్వహించే మన్ కీ బాత్పై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేశ్ చురకలు వేశారు. ఈ నెల 30న నిర్వహించేది మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ కావడంతో.. దానికి �