Sindri fertilizer plant | కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ శుక్రవారం ఎక్స్లో రెండు ఫొటోలు షేర్ చేశారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1952 మార్చ్లో సింద్రీ ప్లాంట్ ప్రారంభోత్సవం చేసిన ఫొటోలుగా ఆయన పేర్కొన్న
Jairam Ramesh : రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడటంతో హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందించార
Lok Sabha Polls | రానున్న లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Polls) కాంగ్రెస్ (Congress), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మధ్య పొత్తు కుదిరినట్లు తెలుస్తోంది. రెండు పార్టీల మధ్య పొత్తుపై నేడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Swaminathan | వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ స్పందించారు. అయితే రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై స్వామినాథన్ ఫార్మ�
Jairam Ramesh | ఇవాళ (ఆదివారం) ఉదయం బీహార్ సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్కుమార్పై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ తీవ్ర విమర్శలు చేశారు. నితీశ్ కుమార్ రాజీనామా తనను పెద్దగా ఆశ్చర్యానికి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా ప్రస్తుతం అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నగావ్ జిల్లాలో ఉన్న 15వ శతాబ్దానికి చెందిన సాధువు శ్రీమంత శంకరదేవ (Saint Srimanta Sankardeva) జన్మస్
Jairam Ramesh | కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ, సీనియర్ పొలిటీషియన్ జైరామ్ రమేశ్ ఈవీఎంల (EVMs)పై కేంద్ర ఎన్నికల సంఘానికి (CEC) మరో లేఖ రాశారు. ఇప్పటికే డిసెంబర్ 30న INDIA కూటమి తరఫున తాను రాసిన లేఖకు ఈసీ ఇచ్చిన సమాధాన
Election Commission | వీవీప్యాట్లపై (VVPAT) కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ వ్యక్తం చేసిన ఆందోళనను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. జైరామ్ రమేశ్ లేవనెత్తిన అనుమానాల్లో మరింత స్పష్టత ఇవ్వాల్సిన అంశాలేవీ లేవన
సీఎం రేవంత్రెడ్డితో కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ నేత జైరాం రమేశ్, ఎంపీ ఆర్ కృష్ణయ్య శనివారం భేటీ అయ్యారు. శాసనసభకు వచ్చిన వారిద్దరూ మర్యాదపూర్వకంగా సీఎంని కలిసి అభినందనలు తెలిపారు.
చత్తీస్ఘఢ్, మధ్యప్రదేశ్, రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Election Results) కాంగ్రెస్ పరాజయంపై ఆ పార్టీ నేతలు తలో రకంగా స్పందిస్తున్నారు.
దేశంలో రాజ్యాంగ విలువలు రోజురోజుకూ దిగజారుతున్నాయని, వాటి పరిరక్షణలో అధికార బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని పలువురు విపక్ష నేతలు విమర్శించారు.
Jairam Ramesh | రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండటంతో రాజకీయ వేడి తీవ్ర స్థాయికి చేరుకుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు ప�
ఉచిత రేషన్ పంపిణీ (ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన) పథకాన్ని మరో ఐదేండ్ల పాటు అమలుజేస్తామని ప్రధాని మోదీ కొద్ది రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో ఆర్భాటంగా ప్రకటించారు.