సంగారెడ్డి జిల్లాలోని పెద్ద ప్రాజెక్టులలో ఒకటైన జహీరాబాద్ మండలం కొత్తూర్ (బి) నారింజ వాగు ప్రాజెక్టు నీటితో కళకళలాడుతోంది. వందలాది ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు పట్ల ప్రజాప్రతినిధులు, అధికారుల
Bike | గాలి దుమారానికి చెట్టు విరిగిపడి ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణ సమీపంలోని షాపూర్ రైల్వే గేట్ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగింది. న్యాల్కల్ మండలం శంషోలాపూర్ గ్రామానిక�
Employment Guarantee Work | కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఎన్ఐసి సాఫ్ట్వేర్ను 2021 నుంచి అమలు చేస్తున్న విషయం విదితమే. అప్పటి నుంచి ఉపాధి పనులకు సంబంధించి నిబంధనలలో అనేక మార్పులు తీసుకొచ్చారు. రెండు వారాలుగా వేసవి నేపథ్యంలో �
Telangana Assembly Elections | సంగారెడ్డి జహీరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ 689 ఓట్లతో లీడింగ్లో ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావుకు 4,707 ఓట్లు పోలయ్యాయి.
తెలంగాణ ప్రభుత్వం మారుమూల పల్లె నుంచి జిల్లా కేంద్రం వరకు రోడ్ల విస్తరణ, కొత్త రోడ్లు నిర్మించి రవాణా సౌకర్యం మెరుగుపరుస్తుండగా, బీజేపీ సర్కారు మాత్రం జాతీయ రహదారుల నిర్మాణంలో రాష్ట్రంపై వివక్ష చూపిస్�
జహీరాబాద్ పట్టణంలో ఓ యువకుడి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభించింది. పోలీసుల కథనం ప్రకారం.. జహీరాబాద్ పట్టణంలోని పత్రు నాయక్ తండ శాంతినగర్ లో నివసిస్తున్న అక్షయ్ రాథోడ్(23) ఆదివారం రాత్రి తన ఇంట్లోనే అనుమ�
Crime News | జహీరాబాద్ పట్టణ శివారులోని అల్గోల్ ఫారెస్ట్లో మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. అడ్డా కూలీ అయిన రుక్కమ్మ అనే మహిళను తోటి అడ్డా కూలీయే హత్యచేశాడని తేల్చారు.
కనుమరుగవుతున్న పాత పంటలను రక్షించి భావితరాలకు అందించాలనే ఒక మంచి ఆశయమే కాకుండా జీవ వైవిధ్యాన్ని కాపాడాలనే బాధ్యతతో సంగారెడ్డి జిల్లాలోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ విశేషంగా కృషిచేస్తున్నది
మరిగమ్మ మోతిమాత జాతరకు భక్తులు భారీగా తరలి వచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని ఉప్పర్పల్లి తండాలో మరిగమ్మ మోతిమాత జాతర ఘన
రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బిడెకన్నె గ్రామం భూసమస్యలు లేని పల్లెగా గుర్తింపు పొందంది. ఈ గ్రామంలో ప్రభుత్వ , ఫారెస్టు శాఖల మధ్య నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించి, పేద రైతులకు పట్టా పాసు ప�
బీజేపీది డబుల్ ఇంజిన్ సర్కారు కాదని.. ట్రబుల్ ఇంజిన్ సర్కార్ అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉండి, రాష్ర్టాల్లో బీజేపీ అధికారంలో ఉన్నా.. ఆయా రాష్ర్టాల్లో తెల
గ్రామంలో మీసేవ కేంద్రం ఏర్పాటు చేసి, ధరణిలో భూసమస్యలు పరిష్కరించి, కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నా రు. మంగళవారం రాత్రి ఝరాసంగం మండలంలోని బిడెకన్న గ్రామం లో ఏర్పాట�
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమలకు కేంద్రంగా తెలంగాణ మారుతున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన ఈవీ, ఎనర్జీ స్టోరేజీ పాలసీతో ఈవీ పరిశ్రమలు రాష్ర్�