Telangana Assembly Elections | సంగారెడ్డి జహీరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ 689 ఓట్లతో లీడింగ్లో ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావుకు 4,707 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి 4,018, బీఎస్పీకి 315, బీజేపీకి 600 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోంది.