గత 15 రోజుల నుండి త్రాగునీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాయికల్ మండలం వీరాపూర్ గ్రామ మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం వెంగళాయిపేట ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు సరిత జగిత్యాల జిల్లా స్థాయి టీఎల్ఎం మేళాలో అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.
మల్లాపూర్ ఆగస్టు 5: ఆరుగాలం కష్టించి శ్రమించే అన్నదాతలకు యూరియా (Urea) బస్తాల కోసం తిప్పలు తప్పడం లేదు. ఎప్పుడు లేని విధంగా యూరియా కోసం వేకువ జామున నుంచే రైతులు గ్రామాల్లోని ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు ఉండా
జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలం మద్దులపలికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వెల్మ సత్యనారాయణ రెడ్డి కుమారుడు పూర్ణ చందర్ రెడ్డిని, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవా�
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని వేంపల్లి గ్రామానికి చెందిన సకినపల్లి కాశీం (60) అనే వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. తన ఇంటికి సమీపంలోనే కొందరు దుండగులు దాడి చేసి చంపేశారు.
ఉత్తర తెలంగాణలో సోమవారం సాయంత్రం భూప్రకంపనలు కలకలం రేపాయి. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలోని పలు చోట్ల భూమి కంపించింది. కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంచిర్యా�
ఎన్నికల విధులు నిర్వహించుకుని బ్యాలెట్ బాక్సులు అప్పగించేందుకు వెళ్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. దీంతో ఎన్నికల సిబ్బంది గాయపడ్డారు.
MLC Kavitha | ఐఫోన్కు చైనా ఫోన్కు ఎంత తేడా ఉందో.. కేసీఆర్, రేవంత్కు అంతే తేడా ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. చైనా ఫోన్ చూడడానికే బాగుంటుంది.. కానీ సరిగ్గా పనిచేయదన్నారు. మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయిం�
Jagitial | బడిని గుడిలా భావిస్తారు. గుడిని ఎంత పవిత్రంగా ఉంచుకుంటామో.. బడిని కూడా అంతే పవిత్రంగా ఉంచుకోవాలి. కానీ ఈ పాఠశాల మాత్రం అపవిత్రంగా మారింది.
జగిత్యాల జిల్లా సారంగపూర్లోని కస్తూర్బా బాలికల పాఠశాలలో ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యానికి గురైన విద్యార్థినులను జగిత్యాలలోని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న
Jeevan Reddy | రాష్ట్రంలోని గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గురుకులాన్�
Jeevan Reddy | ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల కారణంగా తనలాంటి ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్�
Madhu Yashki | కాంగ్రెస్లో చేరే ఎమ్మెల్యేలు పార్టీపై ప్రేమతో రావడం లేదని టీపీసీసీ ప్రచార కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. తమ అక్రమాస్తులను కాపాడుకోవడానికే కాంగ్రెస్లో చేరుతున్నారని సంచలన వ్యాఖ�
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసమ్మతి నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించడంపై అసంతృప్తి వ్యక్తం చేయడంపై ఆయన �