Madhu Yashki | కాంగ్రెస్లో చేరే ఎమ్మెల్యేలు పార్టీపై ప్రేమతో రావడం లేదని టీపీసీసీ ప్రచార కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. తమ అక్రమాస్తులను కాపాడుకోవడానికే కాంగ్రెస్లో చేరుతున్నారని సంచలన వ్యాఖ�
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసమ్మతి నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించడంపై అసంతృప్తి వ్యక్తం చేయడంపై ఆయన �
పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించారు. జగిత్యాలలో తమదే అసలైన కాంగ్రెస్ కుటుంబం అని ఆయన స్పష్టం చేశారు. ఇదే జీవన్ రెడ్డ�
Jeevan Reddy | ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి మరోసారి తన ఆవేదన వెల్లగక్కారు. కాంగ్రెస్ పార్టీపై తనకు ఎలాంటి కోపం లేదని.. ఇది తనకు సొంతిళ్లు లాంటిదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో తనకు నాలుగు �
Jeevan Reddy | అడ్లూరి లక్ష్మణ్తో జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఆయనకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఫోన్ చేశారు. గంగారెడ్డి మరణం నేపథ్యంలో జీవన్ రెడ్డిని పరామర్శించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ
Jeevan Reddy | ' మీకు.. మీ పార్టీకి ఓ దండం.. ఇకనైనా మమ్మల్ని బతనివ్వండి' అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రధాన అనుచరుడు, జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ మాజీ ఎంపీటీసీ గంగారెడ్డి (58)�
Group-1 Prelims | జగిత్యాల జిల్లాలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో గందరగోళం ఏర్పడింది. ఓ ప్రైవేటు కాలేజీలో ఇన్విజిలేటర్ అత్యుత్సాహం కారణంగా అభ్యర్థులు మార్కులు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరీక్ష ముగియడా�
MLC Kavitha | ఎంతో ప్రత్యేక విశిష్టత కలిగిన తెలంగాణ పండగలను సగర్వంగా చాటి చెబుదామని, మన సంస్కృతిని ఇలానే కొనసాగిద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ పండగలు, కళలు ఎప్పటికీ వర్ధిల్ల�
Minister Koppula | సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి చేసిన ఆరోపణలను మంత్రి కొప్పుల ఈశ్వర్ ఖండించారు. రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన జీవన్రెడ్డి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
Cyber Fraud | సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్య జనమే కాకుండా.. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు సైతం కేటగాళ్ల బారినపడుతున్నారు. ఎంత అప్రమత్తంగా ఉన్నా.. బురిడీ కొట్టించి ఖాతాల్లో నుంచి సొత్తును లూటీ చేస్త�
దక్షిణ భారతదేశంలోని 108 దివ్యక్షేత్రాలలో ఒకటైన ధర్మపురి (Dharmapuri) శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు (Brahmotsavalu) ముస్తాబయింది. పాల్గుణ మాస శుద్ధ ఏకాదశి రోజు అయిన మార్చి 3 నుంచి 15 వరకు బ్రహ్మో�