మరో రెండేండ్లలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని, అప్పడు చట్ట విరుద్ధంగా పనిచేసిన అధికారులు, పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి హె�
రాష్ర్టాన్ని పాలించేది హైబ్రిడ్ ముఖ్యమంత్రి అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఆరోపించారు. ప్రధాని మోదీ, ఆంధ్రా సీఎం చంద్రబాబు నాటిన హైబ్రిడ్ విత్తనమే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అని త
రాష్ట్రంలో హైబ్రిడ్ సీఎం రేవంత్రెడ్డి పాలన నడుస్తున్నదని.. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. నల్లగొండ జిల్లా ద
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) సర్ ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్కు చెందిన బూత్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం అర్వ�
అసమర్థుల మాటలు ఎవరూ వినరని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. పాలనపై నియంత్రణ కోల్పోయారనడానికి సీఎం రేవంత్రెడ్డి మాటలే నిదర్శనమని చెప్పారు.
‘మా ప్రాణాలు పణంగా పెట్టి యాదాద్రి థర్మల్ పవర్ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం’ అని బీఆర్ఎస్ నాయకులు స్పష్టంచేశారు. వైటీపీఎస్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దామరచర్ల మండలం వీర్లపాలెంలోని ప్లాం�
Jagadish Reddy | బాల్కసుమన్ ఎవరో నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలో వ్యక్తిగతంగా ఏదో అన్నడని చెప్పి.. దాన్ని వీళ్లు ఎక్కడో రీసెర్చ్ చేసి ఆర్కియాలజీ పట్టుకొచ్చినట్టు ఓ ఉద్యోగస్తుడిని భయపెట్టించి నకిలీ
కాంగ్రెస్తో ఫిక్సింగ్ చేసుకొని పవన్కల్యాణ్ కొత్త డ్రామాలకు తెరలేపారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు. నల్లగొండలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కోసం పార్టీ యువనేత �
Jagadish Reddy | కాంగ్రెస్ పార్టీ, పవన్ కల్యాణ్ కలిసి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు ఆడుతున్న డ్రామా తప్ప మాకు ఇందులో ఇంకోటి కనిపిస్తలేవన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.
పాలకపక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం పనిచేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. మంగళవారం నల్లగొండలో బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి రూపొందించ�
అన్ని రకాల పరీక్షలకు ఒకేచోట పరిష్కారం దొరికేలా యాప్ రూపొందించడం అభినందనీయం అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండలో బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ
‘ప్రశ్నిస్తే కేసు.. నిలదీస్తే జైలు’ అన్నట్టుగా రాష్ట్రంలో పాలన సాగుతున్నది. ప్రజల పక్షాన నిలబడి, పాలనా లోపాలు, అసమర్థతను బయటపెడుతున్న విపక్షాన్ని వేధింపులకు గురిచేస్తున్నది. రాష్ట్రంలో రెండున్నరేండ్లు