మెట్రో రైలుకు కేటాయించిన 280 ఎకరాల భూములపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కన్నేశారని, వాటిని తన స్వప్రయోజనాలకు వాడుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించా�
ల్లగొండ మండలం అన్నెపర్తి గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు, ఐబీసీ చానెల్ రిపోర్టర్ పాలకూరి శేఖర్ గౌడ్ ఇటీవల ఆకస్మికంగా మృతి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గురువారం మాజీ మంత్రి గుంటకండ్ల జగదీ
సోలార్ విద్యుత్ ఉత్పత్తి పథకం పీఎం కుసుమ్లో కాంగ్రెస్ పెద్దలు వెయ్యి కోట్ల స్కామ్కు తెరతీశారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఎందరో గ్రామీణ యువకులు అప్పుల�
మరో రెండేండ్లలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని, అప్పడు చట్ట విరుద్ధంగా పనిచేసిన అధికారులు, పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి హె�
రాష్ర్టాన్ని పాలించేది హైబ్రిడ్ ముఖ్యమంత్రి అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఆరోపించారు. ప్రధాని మోదీ, ఆంధ్రా సీఎం చంద్రబాబు నాటిన హైబ్రిడ్ విత్తనమే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అని త
రాష్ట్రంలో హైబ్రిడ్ సీఎం రేవంత్రెడ్డి పాలన నడుస్తున్నదని.. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. నల్లగొండ జిల్లా ద
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) సర్ ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్కు చెందిన బూత్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం అర్వ�
అసమర్థుల మాటలు ఎవరూ వినరని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. పాలనపై నియంత్రణ కోల్పోయారనడానికి సీఎం రేవంత్రెడ్డి మాటలే నిదర్శనమని చెప్పారు.
‘మా ప్రాణాలు పణంగా పెట్టి యాదాద్రి థర్మల్ పవర్ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం’ అని బీఆర్ఎస్ నాయకులు స్పష్టంచేశారు. వైటీపీఎస్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దామరచర్ల మండలం వీర్లపాలెంలోని ప్లాం�