తెలంగాణ ఏర్పాటులో దీక్షా దివస్ కీలకమని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించిన నవంబర్ 29న దీ
కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలనతో ఓ పక్క రాష్ర్టాన్ని లూటీ చేస్తుండగా మరో పక్క కేసీఆర్ అమలు చేసిన పథకాలను నిలిపివేసి ప్రజలను బాధపెడుతున్నదని మా జీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్రెడ్డి ధ్వజమెత్
Jagadish Reddy | ఈనెల 29న నిర్వహించనున్న దీక్ష దివాస్ను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా ముఖ్యనేత
ఈ నెల 29న నిర్వహించనున్న దీక్ష దివస్ను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి పార్టీ శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ�
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పలువురు లబ్ధిదారులకు శనివారం సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణి చేశారు.
‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒక మానసిక రోగి. విచక్షణారహితంగా మాట్లాడటం ఆయన నైజం. ఎలాపడితే అలా అబద్ధాలు మాట్లాడడం ఆయనకు నిత్యకృత్యం. ఆదివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్లో కూడా బూతు పంచాంగమే అందుకున్నాడు�
Jagadish Reddy | 2004 నుంచి 2014 వరకు స్వర్ణ యుగమట.. కొంచెమన్న సిగ్గుండాలి రేవంత్ రెడ్డికి మాట్లాడడానికి అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. 2004 -14 దేనికి స్వర్ణయుగం? స్మశానాలకు స్వర్ణయుగం కాదా..? అని ప్�
Jagadish Reddy | మానసిక రోగికి మించిన రోగి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇంత తెలివి తక్కువగా మాట్లాడే ముఖ్యమంత్రి ఎవ్వరూ లేరని విమర్శించారు. మానసిక శాస్త్రవేత్తలకు మంచి రీసెర్చ్ సబ�
Jagadish Reddy | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను చూస్తుంటే ఆశ్చర్యమేస్తుందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నిక కోసం మా పీజేఆర్ అంటున్నడు.. అసలు
జూబ్లీహిల్స్లో ఓడిపోతే అధికార పార్టీలో ఉపద్రవం రావడం, రేవంత్రెడ్డి పదవి పోవడం ఖాయం. ఈ విషయం తెలిసే బీఆర్ఎస్పై, కేసీఆర్పై, కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధి ఎజెండాపైనే �
Jagadish Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిలో భయం మొదలైందని.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత పదవీగండం పొంచి ఉందని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన బీఆర్ఎస్ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్
కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీలో చేరారని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్రెడ్డి, కేపీ వివేకాన�
కనగల్ మండలం సాగర్ రోడ్ మంచినీళ్లబావి గ్రామంలో కనగల్ మాజీ ఎంపీపీ కరీం పాషా సోదరి రజియా బేగం అనారోగ్యంతో కన్నుమూశారు. మంగళవారం ఆమె భౌతిక కాయాన్ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ�
Jagadish Reddy | హైడ్రా అనేది ప్రభుత్వ ఏజెన్సీ కాదు , కేవలం రేవంత్ రెడ్డికి ప్రైవేట్ ఏజెన్సీలా పని చేస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి అన్నారు. ఒక పక్కన మూసీ ఒడ్డున పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతు�