Jagadish Reddy | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు చాలా దారుణంగా మారాయని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకవైపు, బీఆర్ఎస్ కార్యకర్తలు మరో
మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి తండ్రి జీ రామచంద్రారెడ్డి సర్పంచ్గా ఎన్నిక కావటంతో సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం నాగారంలో సంబురాలు అంబరాన్ని అంటాయి.
రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి ఘనత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్దేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవ
కాంగ్రెస్ గూండాల దాడిలో మరో బీఆర్ఎస్ నాయకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతుందనే భయంతో కాంగ్రెస్ గూండాలు ఈ దారుణానికి ఒడిగట్టారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్ర
Jagadish Reddy | కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ హత్యలు మొదలయ్యాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఆరు నెలల క్రితమే కాంగ్రెస్ పార్టీ అంతర్గత తగదాలతో ఒక హత్య జరిగిందని, పోలీసుల నిర్లక్ష్యంవల్లే హత్య జరిగి
కాంగ్రెస్ చెప్తున్నట్టు రెండళ్లలో ‘తెలంగాణ రైజింగ్' కాదని, భూములు అమ్మడంలో సీఎం రేవంత్రెడ్డి రైజింగ్లో ఉన్నారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. హైడ్రా నుంచి హిల్ట్ వరకు అన్నీ భూ దందాలే తప�
Jagadish Reddy | కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై పది రోజుల తర్వాత స్పందించిన మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
తెలంగాణలో ప్రస్తుతం లాఠీ పాలన.. లూఠీ పాలన నడుస్తుందని, తెలంగాణ కాంగ్రెస్ విముక్త రాష్ట్రంగా అయ్యేంత వరకు పోరాటం చేస్తామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శనివా�
Jagadish Reddy | భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన దీక్షా దివస్ వేడుకల్లో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చిత్రప�
హైదరాబాద్ నడిబొడ్డున కాంగ్రెస్ సర్కారు దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి తెరలేపిందని, రూ.5 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ముఖ్యమంత్రి బంధువులు 40 మందికి కారుచౌకగా కట్టబెడుతున్నదని మాజీ మంత్రి జీ
Jagadish Reddy | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు చిత్ర, విచిత్రాలు చూడాల్సిన పరిస్థితి వస్తుందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. పాలసీల పేరు మీద స్కాములు చేస్తున్నారని మండిపడ్డార�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. నేను చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో..అంటూ చావునోట్లో తలపెట్టి దీక్ష చేపట్టినందునే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్
తెలంగాణ ఏర్పాటులో దీక్షా దివస్ కీలకమని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించిన నవంబర్ 29న దీ