సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రతిఒక్కరూ నూతన వస్ర్తా లు ధరించారు. ఇంటి గుమ్మాలను బంతిపూలతో అలంకరించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు న�
సూర్యాపేటలో దసరా సంబురాలు ఘనంగా జరిగాయి. మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి సకుటుంబసమేతంగా శమిపూజలో పాల్గొన్నారు. వేదిక పైనుంచి పావురాలు, బెలూన్లు గాల్లోకి ఎగురవేసి పండుగ శుభాకాంక
Tribute | మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి నివాళి అర్పించారు.
హైదరాబాద్ మెట్రోకు చెందిన రూ.35 వేల కోట్ల విలువైన షాపింగ్ కాంప్లెక్స్లు, భూములను తన దోస్తులైన అదానీ, మేఘా కృష్ణారెడ్డిలకు కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుట్ర పన్నారని మాజీ మంత్రి జగదీశ్�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్ ఆయనకే తెలియదు, ఇక ఫ్యూచర్ సిటీ ఎక్కడిదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దందా నడుస్తున్నదని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఆటవిక, అరాచక రాజ్యం నడుస్తున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి పోలీసుల చిత్రహింసలకు గురైన యువకుడు ధనావత్ సాయ
అడవిదేవులపల్లి మండలం గోన్యా తండాకు చెందిన మహిళా రైతు పాత్లోతూ దస్సి యూరియా కోసం లైన్లో నిలబడి తోపులాటలో తుంటి వెనుక విరిగి, శస్త్ర చికిత్స అనంతరం తీవ్ర అనారోగ్యానికి గురై మరణించడం అత్యంత బాధాకరం అని
రాష్ట్రంలో ఆటవిక, అరాచక రాజ్యం నడుస్తోందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి అరాచక పాలన చేస్తుండని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు చెబితే పోలీసులు అక్రమ క�
చండూరు మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ మాజీ చైర్మన్ బోయపల్లి సురేందర్ గౌడ్, యాదయ్య గౌడ్ కుటుంబాన్ని బీఆర్ఎస్ మునుగోడు ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి
కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పది మంది ఎమ్మెల్యేలు ఎన్నిచేసినా తప్పించుకోలేరని, ప్రజల దృష్టిలో వారంతా దొరికిపోయిన దొంగలు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి విమర్
రేవంత్రెడ్డి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. యూరియా కొరతతో రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్త
Jagadish Reddy | మోత్కూర్ మినీ స్టేడియాన్ని కొందరు ఆక్రమించుకున్నారని మున్సిపాలిటీ డబ్బులతో మీటింగ్ పెట్టి MLAను అఖిల పక్షనాయకులను పిలిచి హంగు ఆర్భాటంతో ముగ్గుల పోటీలు పెట్టిన డాక్టర్ మౌనంగా ఉండటం వెనుక మతలబు ఏమి
‘సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఎరువుల కోసం రైతుల క్యూలైన్లు చూశాం.. తెల్లవారుజాము నుంచే బారులు తీరేవారు. లైన్లలో గంటల తరబడి నిలబడలేక చెప్పులను క్యూలైన్లో పెట్టేవారు.
నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కమీషన్ల దందా వల్లనే జిల్లాలో యూరియా కొరత ఏర్పడిందని...పదేండ్లలో లేని యూరియా కొరత ప్రస్తుతం రైతులను వేధించడానికి కారణమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుం�