Sunitha Laxma Reddy | తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నల్ల చీర ధరించి అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారని, ఈ క్రమంలో తన చీర లాగి అవమ�
రాష్ట్రంలో పాలన చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ రాజీనామా చేయాలంటూ నాటకాలు మొదలుపెట్టిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఎర్రవల్లి ఫామ్హౌస్ వేదికగా జరిగిన
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చి వెయ్యి
Jagadish Reddy | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్లు అక్రమంగా తీసుకుపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం అభ్యంతరం తెలపడం లేదని మాజీ మంత్రి , ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తాళ్లగడ్డలో శ్రీ ఇంద్రవెల్లి ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం, సుందిళ్ల బరాజ్లపై సీడబ్ల్యూపీఆర్ఎస్ ఇచ్చిన నివేదికతో రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ కలిసి గత మూడేళ్లుగా సాగిస్తున్న కుట్ర తేటతెల్లమైందని, ఎన్డీ
Jagadish Reddy, రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తుందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. దేవరకొండ ప్రాంత రైతులు ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. సాగర్ లో నీళ్లు ఉన్నాయో లేవో �
Jagadish Reddy | కమీషన్లకు అలవాటు పడ్డ ఈ ప్రభుత్వం లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇవ్వడం లేదు. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు ఏ విధంగా దోచుకుంటున్నారో వాస్తవాలు ప్రజలకు చూయించిన. రాజశేఖర్ రెడ్డి పెట్టిన పోతిరెడ్డిపాడు బొక�
కాంగ్రెస్ ప్రభుత్వం శక్తి స్కీం పేరుతో తమకు చేస్తున్న అన్యాయంపై పోరాడాలంటూ సూర్యాపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల
శ్రీశైలం నుండి ఆంధ్రప్రదేశ్ నిత్యం నీటి దోపిడీ చేస్తున్నా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు ఉత్తమ్కుమారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేతకాని దద్దమ్మలుగా చూస్తూ ఇక్కడి వ్యవసాయాన�
ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక క్యాంప్