అనారోగ్యంతో ఆపరేషన్ చేయించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలో విశ్రాంతి తీసుకుంటున్న పెన్పహాడ్ మండల పరిధిలోని అనంతారం గ్రామ నివాసి బీఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్
రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తున్నదని కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని దుష్ప్రచారం చేస్తూ వచ్చి, ఇప్పుడు లిఫ్టు మోటార్లు ఆన్ చేస్తే జనం వారిని విశ్వసించరని దుర్మార్గంగా ఆలోచిస్తున
రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని దుష్ప్రచారం చేస్తూ వచ్చిన కాంగ్రెస్ సర్కార�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ పుట్టినరోజు సందర్భంగా ఆయనపై బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి రాజేశ్నాయక్ రూపొందించిన ‘నీ సాయం ప్రతి పేదవాడికి మనోధైర్యం..’ అలాగే నాగారం ప్రశాంత్ రూపొంది
‘పదవులొచ్చాయని నిజాలు దాస్తే ఎలా? కమలాపూర్ ప్రశ్నపత్రం లీక్ కేసును మరిచారా?’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు.
Jagadish Reddy | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేవలం రాజకీయ నాయకుడే కాకుండా మానవతావాదిగా నిరూపించుకుంటు న్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు.
Jagadish Reddy | ఆంధ్ర సీఎం చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం కరువు పరిస్థితులను ఎదుర్కొంటుందని మాజీ మంత్రి , ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు.
మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డిని బీఆర్ఎస్ నేతలు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఆదివారం కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కుమారుడి కాన్వొకేషన్ కోసం సిం
ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రధాత, కాళేశ్వరం జలాలతో సూర్యాపేట బీడు భూములను సస్య శ్యామలం చేసిన మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ ఉద్యమంలో 14 ఏండ్లపాటు కేసీఆర్ వెన్నంటి ఉండి పోరాడి సాధించిన ప్రత్యేక రాష్ట్రంలో విద్యుత్ శాఖ మంత్రిగా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అందించి అమావాస్య చీకట్లను పారదోలడంతో పాటు వేల కోట్ల రూ పాయలతో ఉ�
‘సీఎం రేవంత్రెడ్డిది పూర్తిగా రాక్షస మనస్తత్వం. షాబాద్ సైకో ఘటనకు, ముఖ్యమంత్రి తరచూ ప్రతిపక్ష నేతలపై చేస్తున్న వ్యాఖ్యలకు తేడాయే లేదు’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ�
Jagadish Reddy challenges | కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి, మంత్రులు అవగాహన లేకుండా మూర్ఖంగా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు.
మెట్రో రైలుకు కేటాయించిన 280 ఎకరాల భూములపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కన్నేశారని, వాటిని తన స్వప్రయోజనాలకు వాడుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించా�