మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధి మాచారం శివారు 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో నలుగు
Missing | మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని బాలానగర్ మండలం మూతి ఘనపూర్ గ్రామ శివారులో ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు.
మహబూబ్నగర్ (Mahabubnagar) జిల్లా జడ్చర్ల మండలం మల్లెబోయిన్పల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. మల్లెబోయిన్పల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Travel Bus) దగ్ధమైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్�
ఎవరిని కదలించినా కన్నీళ్లే.. ఎక్కడ చూసినా శిథిలమైన ని ర్మాణాలే.. కష్టపడి కట్టుకున్న కలల సౌధాలు కండ్ల ముందే కూ లాయి. ఏండ్లుగా కలివిడిగా ఉన్న ఇరుగు.. పొరుగు చిల్లంపొల్లమైంది. దీంతో ఒక్కసారిగా చారకొండ మూగబోయి�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్సీ నవీన్రెడ్డి, మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్గౌడ్తోపాటు మాజీ ఎమ్మెల్యేలు వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి, �
Mahabubnagar | ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లోని ఏదో చోట గురుకులాలు, కస్తూర్బాల్లోని విద్యార్థులకు ఫుడ్పాయిజన్ అవుతూనే ఉన్నది. బుధవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని(Jadcharla) మైనార్టీ బాలుర ఇంగ్లిష్ మీడియం గుర�
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు జడ్చర్లలో ఘన స్వాగతం లభించింది. కేసీఆర్ జడ్చర్లకు చేరుకోగానే స్థానిక మహిళలు హారతిపట్టి స్వాగతించారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ఈ నెల 24 నుంచి కేసీఆర్ 17 రోజుల బస్సుయాత్
Congress | జడ్చర్ల కాం గ్రెస్లో ముసలం రాజుకుంది. నియోజకవర్గం నుంచి టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, మరోనేత అనిరుధ్రెడ్డి పోటీపడ్డారు. చివరికి అనిరుధ్కే టికెట్ దక్కడంతో ఎర్రశేఖర్ వర్గం ఆగ్రహం కట్ట
Road accident | జడ్చర్లలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జడ్చర్చ పట్టణానికి సమీపంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై వరి పొట్టు లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తాపడింది.
క్రీడలతోనే మానసికోల్లాసం కలుగుతుందని, యువత క్రీడల్లో రాణించాలని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా పోలీస్శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడ