జీతం పెద్ద మ్యాటర్ కాదు, స్కిల్ ఉంటే చాలు.. ఎంతైనా ఇచ్చి తీసుకుంటాం.. ఇదీ ఐటీ కంపెనీల మాట. మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టు అప్డేట్ అయ్యేవారికోసం నిత్యం శోధిస్తూనే ఉంటాయి.
వైట్-కాలర్ ఉద్యోగ నియామకాలు నెమ్మదించాయి. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో నిరుడుతో పోల్చితే 12 శాతం హైరింగ్ కార్యకలాపాలు క్షీణించినట్టు గురువారం విడుదలైన నౌకరీ జాబ్స్పీక్ ఇండెక్స్లో తేలింది.
సమర్థ నాయకుడికి, అసమర్థ నాయకుడికి మధ్య తేడా ఇదే. యువతకు ఉపాధి కల్పనకు సంబంధించి ప్రశ్న ఎదురైనప్పుడు ఇద్దరు నేతలు స్పందించిన తీరులో స్పష్టంగా వ్యత్యాసం తెలుస్తున్నది.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఐటీ ఉద్యోగాల హవా నడుస్తోంది. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం.. కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలతో హైదరాబాద్ ఐటీ రంగంలో దూసుకు పోతుండగా.. ఇదే విధంగా రాష్ట్ర�
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఐటీ ఉద్యోగాల హవా నడుస్తోంది. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం.. కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలతో హైదరాబాద్ ఐటీ రంగంలో దూసుకు పోతుండగా.. ఇదే విధంగా రాష్ట్ర�
తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 4లక్షల 50వేల మందికి పర్మినెంట్ ఉద్యోగాలు వచ్చాయని, మరో 4లక్షల మందిని అవుట్ సోర్సింగ్ ద్వారా నియమించారని శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి వెల్లడించ
నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్మాణం పూర్తయిన ఐటీ హబ్లో కొలువులు భర్తీ చేసేందుకు శుక్రవారం తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింద
అనేక ప్రజాస్వామ్య పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ తొమ్మిదేండ్లలోనే వందేండ్ల అభివృద్ధి సాధించిందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. తలసరి ఆదాయం, జీఎస్డీపీలో దేశంలోనే అగ్రస్�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) దేశీయ ఐటీ రంగంలో నియామకాలు అంతంతమాత్రంగానే ఉంటాయంటున్నారు. ప్రధాన ఐటీ సంస్థలు గతంతో పోల్చితే ఈసారి ఉద్యోగాలు చాలా తక్కువగా ఇవ్వవచ్చన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
Harish Rao | సిద్దిపేట : సిద్దిపేట బిడ్డలకు సిద్ధిపేటలోనే ఉద్యోగాలు చేసే అవకాశం రావడం సంతోషం అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని జిల్లాలోనే ఉద్యోగ అ�
Layoffs | భారత్లో గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 60 వేల మంది పొరుగు సేవల ఒప్పంద ఉద్యోగులు తమ ఉద్యోగాల్ని కోల్పోయారు. కాంట్రాక్టర్ల ద్వారా కంపెనీలు నియమించుకొనే ఉద్యోగుల సంఖ్య 7.7 శాతం తగ్గిపోయిందని ఇండియన్ స్టాఫ�
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా విస్తరింపచేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారని ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి పేర్కొన్నారు.
కేవలం రాజకీయాల కోసమే ప్రధాని మోదీ (PM Modi) హైదరాబాద్ వచ్చారని మంత్రి కేటీఆర్ (Minister KTR) విమర్శించారు. గడిచిన తొమ్మిదేండ్లలో తెలంగాణలా (Telangana) అభివృద్ధి సాధించిన రాష్ట్రాన్ని ప్రధాని చూపించాలని డిమాండ్ చేశారు.