రాష్ట్రంలోనే మారుమూల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) టవర్ మణిహారంగా మారనుంది. ఇప్పటికే బీడీఎన్టీ కంపెనీలో 150 మంది ఉద్యోగాలు చేస్తుండగా.. తెలంగాణ సర్కారు ఐటీ టవర్ నిర్మాణాని�
ఫ్రెషర్స్పై విప్రో వేటు వేసింది. 450కిపైగా ట్రైనీలను తొలగించింది. పనితీరు సామర్థ్యంపై సంస్థాగతంగా జరిగిన పరీక్షల్లో పదేపదే విఫలమవడంతోనే వీరిని తీసేయక తప్పలేదని ఈ దేశీయ ఐటీ సంస్థ తాజాగా తెలిపింది.
దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ భారీగా ఉద్యోగులను నియమించు కోవడానికి సిద్ధమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తాము 1,25,000-1,50,000 మేర కొత్త నియామకాలు జరుపుతామని టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపీనాథన్ తెలిపారు.
బెంగళూరును వెనకకు నెట్టి మెట్రో నగరాల్లో అగ్రస్థానం క్యూ-1లో మొత్తం 4.5 లక్షల కొలువులు వాటిలో 34 శాతం వాటా హైదరాబాద్దే ఆ తర్వాతి స్థానాల్లో బెంగళూరు, ముంబై తాజా నివేదికలో ‘క్వెస్ ఐటీ స్టాఫింగ్’ వెల్లడి �
తెలంగాణ ఐటీ రంగం ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నది. దేశంలో మరే రాష్ర్టానికీ సాధ్యం కాని రికార్డు వృద్ధి నమోదు చేసింది. ఐటీ కంపెనీలు, టెకీలకు స్వర్గధామంలా మారిన తెలంగాణ, దేశవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉ
కరోనా మహమ్మారి వెంటాడుతున్నా గత ఏడాది రాష్ట్ర ఐటీ రంగం వృద్ధిలో ఎవరికీ అందనంత వేగంతో దూసుకుపోయిందని ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం నుంచి రూ.1.83 లక్షల కోట్ల ఐటీ ఎగుమ�
IT Jobs: అంతర్జాతీయ టెక్ కంపెనీ UST తన వర్క్ఫోర్స్ను రెట్టింపు చేసుకోవాలని భావిస్తున్నది. అందులో భాగంగా బెంగళూరు, హైదరాబాద్ కేంద్రాల్లో ఉద్యోగుల సంఖ్యను
మొన్న నౌకరీడాట్కామ్, నేడు మాన్స్టర్, ఇండీడ్ హైదరాబాద్ ప్రగతిని చాటుతున్న జాబ్ పోర్టళ్లు ఐటీ రిక్రూట్మెంట్లలో దేశంలో మూడోస్థానం ఇతర ఉద్యోగాల నియామకాల్లోనూ అదే హవా 2019తో పోల్చితే 26% పెరిగిన నియామక�
కాగ్నిజెంట్లో కొత్తగా లక్ష ఉద్యోగాలు..|
అమెరికా ఐటీ జెయింట్ కాగ్నిజెంట్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష మందిని నియమించుకోవాలని భావిస్తున్న...