హైదరాబాద్ కేవలం ఒక రాష్ర్టానికి రాజధాని మాత్రమే కాదని, దేశ ఆర్థికవ్యవస్థకు మూలస్తంభం అని కేంద్రమంత్రి జీ కిషన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'లో ఆయన మాట్లాడుతూ.. ఐటీహ�
దేశీయ ఐటీ పరిశ్రమ చూపు చిన్న నగరాలవైపు మళ్లింది. ఇన్నాళ్లూ బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్ తదితర సంప్రదాయ ఐటీ హబ్లలోనే స్థిరపడుతూ వచ్చిన సాఫ్ట్వేర్ రంగం.. రూటు మార్చింది.
‘హైదరాబాద్ నుంచి ఐటీ ఎగుమతులను రెట్టింపు చేస్తాం. మన నగరాన్ని ఐటీ హబ్గా మారుస్తాం’.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ అన్న మాటలివి. ఆయన ఇచ్చిన హామీకి మించి తెలంగాణ రాష్ట్రం ఐ
‘కన్ను ఏడుస్తుంటే, చేయి తుడుస్తుంది! ఆ చేతికి దెబ్బ తగిలితే, కన్ను ఏడుస్తుంది’ అలాగే ‘అలమటిస్తున్న తెలంగాణ ఆకలి దప్పులు తీర్చేందుకు అవిశ్రాంతంగా పరిశ్రమిస్తుంటారు కేసీఆర్. అలాంటి ప్రజా నాయుకుడిని, అప్�
దావోస్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఐటీ నిపుణులు, ఉద్యోగులను దారుణంగా అవమానించారు. ఇందుకు ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ఆ వ్యాఖ్యలు కేవలం ఐటీ నిపుణులను అగౌరవపర్చడమే కాకుండా ఐటీ హబ్గా ఉన్న తెలంగ�
KTR | రాష్ట్రంలో ఇంజినీరింగ్ చదివిన పిల్లలకు ఉజ్వల భవిష్యత్ ఉండాలనే ఉద్దేశంతో.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీ కంపెనీల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికే ఐటీ
MLA Jagadish Reddy | : తాము అనుకున్న లక్ష్యం చేరుకునే వరకు యువత విశ్రమించకూడదు అని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు. ఐటీ హబ్(IT Hub)లో ఉద్యోగాల ఎంపిక కోసం 500 మంది యువతీ యువకులకు టెక్ విజన్, షా�
సంగారెడ్డికి మెట్రోరైలు, ఐటీ హబ్ తీసుకువస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలోని తారా కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. మియాపూర్ నుంచి
రెండు దశాబ్దాల పాటు ఒకే వ్యక్తి ఆధీనంలో ఉండి నగుబాటుకు గురైన నల్లగొండ స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి కృషితో నీలగిరి అభ�
ఉమ్మడి పాలనలో చిన్న ఊరును తలపించిన మేడ్చల్.. స్వరాష్ట్రంలో పదేండ్లలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. ఇండస్ట్రీయల్ కారిడార్గా, ఐటీ, ఎడ్యుకేషన్ హబ్గా ప్రగతి పరుగులు పెట్టింది. హెచ్ఎండీఏ పరిధ�
హైదరాబాద్కు దగ్గరలో ఉన్న భువనగిరిలో ఐటీ హబ్తోపాటు ఇండస్ట్రియల్ హబ్ తీసుకొస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ విషయమై ఐటీ మంత్రి కేటీఆర్తో చర్చిస్తానన్నారు.
జిల్లాల పునర్విభజన ద్వారా కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు పాలన చేరువైంది. ప్రభుత్వ కార్యాలయాలయాలతోపాటు అధికారులు దగ్గరయ్యారు. అధికారుల పర్యవేక్షణ పెరిగి అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయ�