KTR | హైదరాబాద్ : ఐటీ రంగంలో హైదరాబాద్ నగరం దూసుకుపోతోందని, ఈ రంగంలో ఎంతో పురోగతి సాధించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. టీ హబ్లో ఐటీ శాఖ 9వ వార్షిక నివేదికను మంత్ర�
మణిపూర్ ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 54కు చేరింది. 150 మందికి పైగా గాయాలయ్యాయి. ఇవి ప్రభుత్వం అధికారికంగా చెబుతున్న గణాంకాలు మాత్రమే. మృతులు, క్షతగాత్రుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నదని అనధికారిక �
ఆదాయ పన్ను (ఐటీ) శాఖ ‘ఏఐఎస్ ఫర్ ట్యాక్స్పేయర్' మొబైల్ యాప్ను ప్రారంభించింది. గూగుల్ ప్లే, యాప్ స్టోర్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తమ టీడీఎస్/టీసీఎస్, వడ్డీ, డివిడెండ్లు, షేర్ లావాదేవీలు, పన్ను
సైదాబాద్కు చెందిన క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఫెమా కేసుతోపాటు క్యాసినో నిర్వహణ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న ఆయనకు తాజాగా ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న గుర్తింపులేని రాజకీయా పార్టీలపై ఇవాళ ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీల పేరుతో విరాళాలు వసూల్ చేస్తున్న కేసులో ఐటీ సోదాలు నిర్వహ�
వ్యవసాయ రంగానికి సంబంధించిన డాటా మేనేజ్మెంట్ పాలసీని రాష్ట్ర ఐటీ శాఖ రూపొందిస్తున్నది. ఇప్పటివరకు దేశంలో ఇలాంటి పాలసీని ఎవరూ తీసుకు రాలేదు. వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు ఉపకరించే డాటా సేకరించి
ఎగుమతుల్లో 12.98%, ఉద్యోగాల్లో 9.77% వృద్ధి రాష్ట్ర అర్థ గణాంకాలశాఖ వెల్లడి హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఐటీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో రూ.1,45,522 కోట్ల ఎగుమతు�
ముంబై: బ్యాంకు సిబ్బంది సుమారు 1200 నకిలీ ఖాతాలు తెరిచారు. రూ.53.72 కోట్ల మేర లూఠీ చేశారు. మహారాష్ట్రలోని అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం, ఒక బ్రాంచ్లో ఇది బయటపడింది. ఆదాయపు పన్ను శాఖ అధికార�