పన్ను ఎగవేశారన్న ఆరోపణలతో ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే గులాబ్సింగ్ యాదవ్తో పాటు మరికొందరి ఇండ్లలో ఐటీ శాఖ శనివారం సోదాలు నిర్వహించింది. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గులాబ్సింగ్ యాదవ్ మటియాలా నియో�
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు(పీఐబీ) చెందిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఇక నుంచి కేంద్ర ప్రభుత్వ అధీకృత ప్యాక్ట్ చెక్ యూనిట్గా పనిచేయనున్నది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ బుధవారం నోటిఫికేషన్
లక్ష చెల్లిస్తే రూ.3 లక్షలు చెల్లిస్తామని ఐటీశాఖ (ఇన్కమ్ ట్యాక్స్) పేరుతో శంషాబాద్ మండలంలోని పది మంది గిరిజన రైతులకు తపాలా శాఖ ద్వారా నోటీసులు అందడం కలకలం సృష్టించింది.
Jharkhand: జార్ఖండ్ సర్కార్ కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఆదాయపన్ను శాఖ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎటువంటి సమాచారాన్ని అడిగినా.. ఆ సంస్థలకు డాక్యుమెంట్లు ఇవ్వవ�
ఇటీవల ఒడిశాలో ఐటీ శాఖ దాడుల్లో పట్టుబడిన నగదుతో కాంగ్రెస్ పార్టీకి కానీ, ఏదైనా ఇతర రాజకీయ పార్టీకి కానీ సంబంధం లేదని కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు చెప్పారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఆదిత్య కాట న్ మిల్లు వ్యాపార భాగస్వాములపై ఇన్కమ్ ట్యాక్స్(ఐటీ) శాఖ అధికారుల దాడులు బుధవారం రెండో రోజూ కొనసాగాయి.
ఎన్నికల నగారా మోగడంతో పోలీసులు నగర వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టారు. మొదటి రోజు నిర్వహించిన తనిఖీలలో సుమారు రూ. 18 కోట్ల వరకు నగదు, బంగారు, వెండి ఆభరణాలు లభ్యమయ్యాయి. ఈ తనిఖీలలో పట్టుబడ్డ నగ దు, ఆభరణాలను ఐ
IT Refund | ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వేతన జీవులు.. తమకు వచ్చిన సమాచారంపై వెంటనే స్పందించాలని, ఆ వెంటనే ఐటీ రిఫండ్స్ ప్రక్రియ పూర్తవుతుందని ఆదాయం పన్ను విభాగం తెలిపింది.
IT Returns | చారిటబుల్ ట్రస్టులు, మతపరమైన సంస్థలు, వృత్తిపరమైన సంఘాలకు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ.. ఆదాయ పన్ను రిటర్న్ (ఐటీఆర్)ల దాఖలుకున్న గడువును పెంచింది. నవంబర్ 30దాకా అవకాశమిచ్చింది.