ఇజ్రాయెల్ (Israel), లెబనాన్ (Lebanon) మధ్య మరోసారి తీవ్ర ఉద్రీక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఇరు దేశాలు పరస్పరం వైమానిక దాడులకు (Air strikes) పాల్పడ్డాయి.
Judicial System |న్యాయవ్యవస్థ తూకంపై రాజదండ ప్రహారం ప్రజాస్వామ్యానికి ప్రమాదం తెచ్చిపెడుతున్నది. నిరంతర జాగరూకతే ప్రజాస్వామ్యానికి చెల్లించుకోవాల్సిన మూల్యం అని పెద్దలన్నారు.
రైతు బిజు కురియన్ ఇజ్రాయెల్లో అదృశ్యమయ్యాడు. రైతు బృందం బస చేసిన హెర్జీలియా నగరంలోని హోటల్ నుంచి శుక్రవారం అతడు మాయమయ్యాడు. ఆ రైతు బృందానికి నేతృత్వం వహించిన వ్యవసాయ కార్యదర్శి బీ అశోక్ దీనిపై భారత ఎ�
సిరియా రాజధాని డమాస్కస్పై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుపడింది. ఆదివారం ఉదయం డమాస్కస్లోని నివాస భావనాలపై క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో 15 మంది పౌరులు మరణించారు.
ఇజ్రాయెల్కు చెందిన ఓ బృందం భారత్తో సహా 30 దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకున్నదనే విషయం సంచలనం రేపుతున్నది. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేలా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ను ప్రచారం చేసేందుకు టీమ్ జార్జ
దేశ సంపదను కొల్లగొడుతున్న అదానీ కుంభకోణాల పై విచారణ జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు డాక్టర్ దిడ్డి సుధాకర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ఇజ్రాయెల్లోని జెరూసలేం కాల్పుల మోతతో దద్దరిల్లింది. జెరూసలేంలోని నెవ్ యాకోవ్ బౌలేవార్డ్లో ఉన్న యూదుల ప్రార్థనా మందిరం వెలుపల ఓ ఉగ్రవాది కాల్పులకు తెగబడ్డాడు.
పాలస్తీనాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు. పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్లో ఉన్న జెనిన్పై ఇజ్రాయెల్ సైనికులు దాడిచేశారు. దీంతో 10 మంది మరణించగా, పలువురు
రీనా పుష్కర్ణా.. నలభై ఏండ్ల క్రితం భర్త వినోద్తో కలిసి ఇజ్రాయెల్ వెళ్లారు. అప్పటికి అక్కడివారికి భారత్ గురించి అంతగా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో దేశం కాని దేశంలో రెస్టారెంట్ తెరిచారు రీనా.
Robotic Guns | పాలస్తీనా సరిహద్దుల్లో నిరసనకారులను నిలువరించేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం కొత్త ఆయుధ వ్యవస్థను మోహరించింది. కృత్రిమ సాంకేతికతతో పనిచేసే ఈ ఆయుధాలతో పాలస్తీనా ఆందోళనకారులకు చెక్ పెట్టనున్నది.
Missiles | సిరియాపై ఇజ్రాయెల్పై మరోసారి క్షిపణులతో విరుచుకుపడింది. మిలిటరీ ఎయిర్బేస్పై సిరియా సైన్యాలు క్షిపణుల వర్షం కురిపించాయి. దీంతో ఇద్దరు సైనికులు మరణించాగా,
హైటెక్ ప్రొఫెషనల్స్కు శిక్షణ ఇచ్చేందుకు సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ఇజ్రాయిల్కు చెందిన రీచ్మన్ యూనివర్సిటీతో చేతులు కలిపి హైటెక్ స్కూల్ను ఏర్పాటు చేసింది.
Israel teenager killed:భారత్లో పుట్టి పెరిగిన యూద వర్గానికి చెందిన టీనేజర్ ఇజ్రాయిల్లో హత్యకు గురయ్యాడు. ఆ కేసులో 8 మందిని అరెస్టు చేశారు. వారంతా 13 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారే. యోయిల్ లెహింగహల్ అనే 1