ఢిల్లీ, జూన్ 14:ఇజ్రాయెల్ దేశానికి కొత్తగా ప్రధానమంత్రి అయిన నఫ్తాలీ బెనెట్ ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు మోడీ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.‘‘ఇజ్రాయెల్ ప్రధాని అయిన సంద
టెల్ అవీవ్: ఇజ్రాయిల్లో అంతర్గత ప్రదేశాల్లో ఫేస్ మాస్క్లు ధరించే నిబంధనలను జూన్ 15 నుంచి ఎత్తివేస్తామని ఆ దేశ ఆరోగ్య మంత్రి యులి ఎడెల్స్టెయిన్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో కరోనా కేసుల్లో పెరుగుద
టెల్ అవీవ్: కరోనా వ్యాధి నివారణకు ఇస్తున్న ఫైజర్ టీకా తీసుకున్నవారిలో కొందిరికి గుండెమంట (మయోకార్డిటిస్) సమస్య ఎదురవుతున్నదని ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఫైజర్ కంపెనీ దీనిపై స్పందించింది. ఈ సమస్
జెరుసలాం: ఫైజర్ టీకాలు తీసుకున్న వారిలో మైయోకార్డిటిస్ లక్షణాలు కనిపిస్తున్నట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. గుండె పొరల్లో స్వల్ప స్థాయిలో వాపును గుర్తించినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు
ఇజ్రాయెల్ రాజధాని అయిన జెరూసలేం తూర్పు భాగంలో ఉన్న టెంపుల్ మౌంట్ తెరుచుకున్నది. ఇజ్రాయెల్ పోలీసుల రక్షణలో 50 మంది యూదు యాత్రికులు మొదటి రోజు సాధారణ తీర్థయాత్రకు అక్కడికి చేరుకున్నారు
వాషింగ్టన్: యుద్ధంలో దెబ్బతిన్న గాజా పునర్నిర్మాణ కృషికి సాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చారు. శుక్రవారం పశ్చిమాసియా ఘర్షణలపై మాట్లాడుతూ,పాలస్తీనా సమస్యకు రెండు రాజ్యాల పరిష్కార�
కీలక పరిణామం.. ఇజ్రాయెల్ - హమాస్ కాల్పుల విరమణ | ఇజ్రాయెల్ - హమాస్ మధ్య కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులుఒక్కరోజే 42 మంది మృతి.. బాధితుల్లో పిల్లలురంగంలోకి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గాజా సిటీ (గాజా స్ట్రిప్), మే 16: ఇజ్రాయెల్-హమాస్ ఉగ్రవాదుల మధ్య వారం క్రితం మొదలైన ఘర్�
ఈ యుద్ధం కొనసాగుతుంది అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. మాపై కాలు దువ్విన హమాస్కు తగిన గుణపాఠం చెప్పేంత వరకు వెనుకంజ వేయమన్నారు