ఇజ్రాయెల్ మిలిటరీ గాజాలోని హమాస్ అగ్ర నాయకుడి ఇంటిని వైమానిక దాడిలో పేల్చింది. ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ హిడాయ్ జిల్బెర్మాన్ ఈ సమాచారాన్ని రేడియోలో ఇచ్చారు
గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రతిగా ఇజ్రాయెల్పైకి హమాస్ రాకెట్లు 132కు చేరిన మృతుల సంఖ్య మీడియా భవనాన్ని కూల్చేసిన ఇజ్రాయెల్ న్యూఢిల్లీ, మే 15: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఘర్షణలు వరుసగా అయిదో రోజు శ
జెరూసలేం: ఇజ్రేల్, హమాస్ పరస్పరం జరుపుకుంటున్న రాకెట్ దాడికి 15 అంతస్థుల మీడియా భవనం బలైంది. అల్ జజీరా, అసోసియేటెడ్ ప్రెస్ ఆఫీసులున్న అపార్ట్మెంట్ టవర్ ఇజ్రేల్ రాకెట్ల దాడిలో ధ్వంసమైంది. ఇంటర్నెట్ కంపెనీ
కేరళ మహిళ| మూడు రోజుల క్రితం ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరిగిన పరస్పర రాకెట్ దాడుల్లో మృతి చెందిన కేరళ మహిళ సౌమ్య సంతోష్ మృతదేహం భారత్ చేరింది.
జెరుసలామ్ : ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య భీకర యుద్ధం.. యూదులు వర్సెస్ అరబ్బుల జగడంగా మారింది. గత సోమవారం నుంచి ఆ దేశాల్లో జరుగుతున్న హింస ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నది. రంజాన్ వేళ ఆ రెండు దేశ�
గాజా: ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య మళ్లీ ప్రచ్చన్న యుద్ధం మొదలైంది. గత అయిదు రోజుల నుంచి ఆ రెండు దేశాలు రాకెట్ల దాడితో బీభత్సం సృష్టిస్తున్నాయి. గాజాలో ఉన్న పాలస్తీనా ఉగ్రవాదులు ఇప్పటి వరకు స�
పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు షేక్ జర్రా ప్రాంతం స్వాధీనంపై ముదిరిన వివాదం ఆల్-అక్సా మసీదు వద్ద ఘర్షణలతో తీవ్రతరం 1050కు పైగా రాకెట్లతో విరుచుకుపడ్డ ‘హమాస్’ ప్రతిగా వైమానిక దాడులతో రెచ్చిపో�
జెరూసలేం: ఇజ్రాయెల్ పై పాలస్తీనా దళాలు జరిపిన రాకెట్ దాడిలో కేరళ మహిళ మృతి చెందినట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఇజ్రాయెల్ లోని అష్కెలాన్ నగరంలో పనిచేస్తున్న సౌమ్య సంతోష్ తన భర్తతో వీడియో కాల్లో ట్లా�
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలం చెందారు. మంగళవారం అర్ధరాత్రితో గడువు ముగియడంతో ఇక ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేరనే విషయం స్పష్టమైంద�
భారత్కు ప్రయాణాలపై ఇజ్రాయిల్ నిషేధం | పెరుగుతున్న కొవిడ్ కేసుల నేపథ్యంలో భారత్కు వెళ్లకుండా పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే బ్రిటన్, కెనడా, యూఏఈ, అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధించగా..
ఇజ్రాయిల్ మౌంట్ మెరెన్లో తొక్కిసలాట.. 44 మంది మృతి | ఇజ్రాయిల్లోని మౌంట్ మెరెన్ పవిత్ర స్థలం వద్ద విషాదకర ఘటన చోటు చేసుకుంది. గురువారం అర్ధరాత్రి జరిగిన తొక్కిసలాటలో 44 మందికిపైగా మృతి చెందగా.. పలువురు
టెల్ అవీవ్: ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గడగడలాడిస్తున్నది. దాంతో వివిధ దేశాలు తమ ప్రజల రక్షణ కోసం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. కొన్ని దేశాలు పూర్తిగా లాక్డౌన్ విధిస్తుండగా, �