ఇరాన్పై ప్రతిదాడులకు దిగొద్దని ఇజ్రాయెల్ను ప్రపంచ దేశాల నేతలు కోరారు. ఉద్రిక్తతలను మరింత పెంచకుండా ఉండేందుకు ఇజ్రాయెల్తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ పేర్కొన్నార
Jordan Shocks Iran | అరబ్ దేశమైన జోర్డాన్, ఇరాన్కు షాక్ ఇచ్చింది. ఆ దేశ డ్రోన్లు కూల్చివేతలో ఇజ్రాయెల్కు సహకరించింది. దీంతో జోర్డాన్ రాజు కింగ్ అబ్దుల్లా నిర్ణయంపై ముస్లింలు మండిపడుతున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం ఈ నాటిది కాదు. దాదాపు అర్ధ శతాబ్దం క్రితమే ఈ రెండు దేశాల మధ్య వైరం ప్రారంభమైంది. గతంలో అమెరికాతో జతకట్టిన పహ్లావీ రాజవంశం 1979లో ఇరాన్ విప్లవంతో అధికార పీఠాన్ని కోల్పోయింద�
ఊహించినట్టుగానే ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇజ్రాయెల్ భూభాగంపైకి డ్రోన్లు, క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన�
ఇరాన్ (Iran) అన్నంత పనీ చేసింది. సిరియాలోని తమ కాన్సులేట్ భవనం ఘటన తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ చెప్పినట్లే ఇజ్రాయెల్పై (Israel) దాడికి దిగింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో 200కుపైగా కిల్లర్ డ్రో�
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇజ్రాయెల్పై ప్రతీకార దాడి చేసేందుకు ఇరాన్ సిద్ధమైందనే వార్తల నేపథ్యంలో.. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Iran Seizes Israeli Ship | ఇజ్రాయెల్ సంస్థకు చెందిన కార్గో షిప్ను ఇరాన్ స్వాధీనం చేసుకుంది. గల్ఫ్లోని జియోనిస్ట్ పాలనకు (ఇజ్రాయెల్) సంబంధించిన కంటైనర్ షిప్ను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ శనివారం స్వాధీనం చేసుకున్నట�
Israel: ఇరాన్ ఎక్కడ దాడి చేస్తుందో అని ఇజ్రాయిల్ కంటి మీద కునుకు లేకుండా గడిపింది. డమస్కస్ ఘటనకు ప్రతీకారంగా ఇరాన్ అటాక్ చేసే అవకాశాలు ఉన్నట్లు అమెరికా వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఇజ్రాయిల్ హై అల
India advises citizens | మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్పై దాడులకు ఇరాన్ సన్నద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం సూచనలు జారీ చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్కు ప్రయాణ
ఐఫోన్ యూజర్లకు యాపిల్ హెచ్చరికలు జారీ చేసింది. మెర్సినరీ స్పైవేర్ల (కిరాయికి తీసుకొన్న స్పైవేర్) ద్వారా లక్షిత యూజర్ల ఫోన్లు సైబర్ దాడులకు గురికావొచ్చని అలర్ట్ చేసింది.
Middle East | మిడిల్ ఈస్ట్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఇరాన్కు విమానాల రాకపోకలను లు�
హమాస్పై యుద్ధంపై తగ్గేదే లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తెగేసి చెప్పా రు. దక్షిణ గాజానగరం రఫా సహా అన్ని చోట్ల హమాస్ బ్రిగేడ్లను పూర్తిగా తుడిచిపెట్టే వరకు తమనెవరూ ఆపలేరని స్పష్టం చేశా�
Gaza Ceasefire: గాజాలో కాల్పుల విరమణ పాటించాలని ఐక్యరాజ్యసమితిలోని మానవ హక్కుల మండలి తీర్మానం చేసింది. అయితే ఆ తీర్మానంపై జరిగిన ఓటింగ్లో ఇండియా పాల్గొనలేదు. తీర్మానానికి అనుకూలంగా 28 ఓట్లు పోలయ్యాయ�