Iran Warning: మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయిల్ ఉచ్చులో పడిపోవద్దు అని ఆ వార్నింగ్లో తెలిపింది.
Israel | హమాస్, ఇజ్రాయెల్ మధ్య కొద్ది నెలలుగా యుద్ధం కొనసాగుతున్నది. యుద్ధాన్ని ఆపేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. తాజాగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. హమాస్ లక్ష్యంగా దాడులు చేసేందుకు ఇ�
గాజా యుద్ధం నేపథ్యంలో నిపుణులైన కార్మికుల కొరతను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్లోని భవన నిర్మాణ పరిశ్రమలో పనిచేసేందుకు భారత్ నుంచి బయలుదేరిన మొదటి బ్యాచ్కు చెందిన 60 మందికి పైగా కార్మికులు ఆ దేశానికి చేరు�
గాజాలోని వరల్డ్ సెంట్రల్ కిచెన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఏడుగురు అంతర్జాతీయ సహాయ కార్మికులు మరణించడంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని, అనుకోకుం�
Iran | సిరియా రాజధానిలోని తమ దేశ రాయబార కార్యాలయంపై సోమవారం జరిగిన దాడికి ప్రతీకార దాడులు తప్పవని ఇజ్రాయెల్ను ఇరాన్ హెచ్చరించింది. డమాస్కస్లోని ఇరాన్ ఎంబసీపై సోమవారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇద్దరు ఇర
టు వర్గాల వైమానిక దాడుల్లో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని సిరియా సైనిక వర్గాలు తెలిపాయి. ఈ దాడుల్లో సైనికులతోపాటు సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి.
ఎర్ర సముద్రంలో సంక్షోభం కొనసాగుతున్నది. నౌకలపై దాడులు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. పరిస్థితుల్ని చూస్తే ఇప్పుడాప్పుడే ఆగేలా కనిపించడం లేదు. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లోనూ సముద్ర జలాలపై వాణిజ్యం తీవ్�
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వైఖరిపై అయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్లోని ఉత్తర సరిహద్దులో వ్యవసాయ కూలీలపై ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా జరిపిన మిసైల్ దాడిలో ఓ భారతీయుడు మృతి చెందగా, మరో ఇద్దరు భారతీయులు తీవ్రంగా గాయపడ్డారు.
పెండ్లయిన పదేండ్లకు పుట్టిన పండంటి కవలలను యుద్ధం బలితీసుకున్నది. ముద్దులొలికే ఆ చంటిబిడ్డల ఉసురు తీసింది. అమ్మ ఒడి తప్ప మరో ప్రపంచం తెలియని ఆ చిన్నారులు బాంబులకు బలైపోయారు.
Gaza War: గాజా వార్లో వేలాది మంది జీవితాలు కనుమరుగయ్యాయి. కొన్ని సంఘటనలు మనసును కలచివేస్తున్నాయి. హమాస్ జరిపిన దాడి తర్వాత జరిగిన ప్రతిదాడిలో ఓ వ్యక్తి కుటుంబానికి చెందిన 103 మంది ప్రాణాలుకోల