Israel: ఇరాన్ ఎక్కడ దాడి చేస్తుందో అని ఇజ్రాయిల్ కంటి మీద కునుకు లేకుండా గడిపింది. డమస్కస్ ఘటనకు ప్రతీకారంగా ఇరాన్ అటాక్ చేసే అవకాశాలు ఉన్నట్లు అమెరికా వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఇజ్రాయిల్ హై అల
India advises citizens | మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్పై దాడులకు ఇరాన్ సన్నద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం సూచనలు జారీ చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్కు ప్రయాణ
ఐఫోన్ యూజర్లకు యాపిల్ హెచ్చరికలు జారీ చేసింది. మెర్సినరీ స్పైవేర్ల (కిరాయికి తీసుకొన్న స్పైవేర్) ద్వారా లక్షిత యూజర్ల ఫోన్లు సైబర్ దాడులకు గురికావొచ్చని అలర్ట్ చేసింది.
Middle East | మిడిల్ ఈస్ట్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఇరాన్కు విమానాల రాకపోకలను లు�
హమాస్పై యుద్ధంపై తగ్గేదే లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తెగేసి చెప్పా రు. దక్షిణ గాజానగరం రఫా సహా అన్ని చోట్ల హమాస్ బ్రిగేడ్లను పూర్తిగా తుడిచిపెట్టే వరకు తమనెవరూ ఆపలేరని స్పష్టం చేశా�
Gaza Ceasefire: గాజాలో కాల్పుల విరమణ పాటించాలని ఐక్యరాజ్యసమితిలోని మానవ హక్కుల మండలి తీర్మానం చేసింది. అయితే ఆ తీర్మానంపై జరిగిన ఓటింగ్లో ఇండియా పాల్గొనలేదు. తీర్మానానికి అనుకూలంగా 28 ఓట్లు పోలయ్యాయ�
Iran Warning: మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయిల్ ఉచ్చులో పడిపోవద్దు అని ఆ వార్నింగ్లో తెలిపింది.
Israel | హమాస్, ఇజ్రాయెల్ మధ్య కొద్ది నెలలుగా యుద్ధం కొనసాగుతున్నది. యుద్ధాన్ని ఆపేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. తాజాగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. హమాస్ లక్ష్యంగా దాడులు చేసేందుకు ఇ�
గాజా యుద్ధం నేపథ్యంలో నిపుణులైన కార్మికుల కొరతను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్లోని భవన నిర్మాణ పరిశ్రమలో పనిచేసేందుకు భారత్ నుంచి బయలుదేరిన మొదటి బ్యాచ్కు చెందిన 60 మందికి పైగా కార్మికులు ఆ దేశానికి చేరు�
గాజాలోని వరల్డ్ సెంట్రల్ కిచెన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఏడుగురు అంతర్జాతీయ సహాయ కార్మికులు మరణించడంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని, అనుకోకుం�
Iran | సిరియా రాజధానిలోని తమ దేశ రాయబార కార్యాలయంపై సోమవారం జరిగిన దాడికి ప్రతీకార దాడులు తప్పవని ఇజ్రాయెల్ను ఇరాన్ హెచ్చరించింది. డమాస్కస్లోని ఇరాన్ ఎంబసీపై సోమవారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇద్దరు ఇర
టు వర్గాల వైమానిక దాడుల్లో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని సిరియా సైనిక వర్గాలు తెలిపాయి. ఈ దాడుల్లో సైనికులతోపాటు సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి.