Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మరోసారి కరోనా బారిన పడ్డారు. వైరస్ నుంచి కోలుకున్న మూడు రోజుల్లోనే బైడెన్కు మళ్లీ పాజిటివ్ వచ్చింది.
మంకీపాక్స్ బాధితులకు కేంద్రం మార్గదర్శకాలు న్యూఢిల్లీ, జూలై 27: మంకీపాక్స్ బాధితులకు 21 రోజుల ఐసొలేషన్ తప్పనిసరి అని కేంద్రం తెలిపింది. దేశంలో ఇప్పటివరకు నాలుగు కేసులు నమోదవగా, పలుచోట్ల అనుమానిత కేసులు
న్యూఢిల్లీ, జనవరి 5: కరోనా సోకినా కూడా లక్షణాలు కనిపించని, స్పల్ప లక్షణాలు ఉన్నవారు హోం ఐసొలేషన్లో ఉండటానికి సంబంధించి కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలను సవరించింది. పాజిటివ్ వచ్చిన తర్వాత కరోనా రోగులు కన
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఐసొలేషన్లో ఉన్నారు. ఆమె కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆదివారం కరోనా సోకింది. వ్యక్తిగత సిబ్బందిలో ఒకరికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. �
న్యూయార్క్: అమెరికాలో ఓ మహిళా ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎదురైంది. మిషిగన్ రాష్ర్టానికి చెందిన మరిసా ఫోటియో అనే ఉపాధ్యాయురాలు ఈ నెల 19వ తేదీన చికాగో నుంచి విమానంలో ఐస్లాండ్కు పయనమయ్యారు. అయితే కొద్ద�
Manchu Manoj | కథానాయకుడు మంచు మనోజ్ కరోనా బారిన పడ్డారు. కొవిడ్ పరీక్షలో తనకు పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు బుధవారం ట్విట్టర్ ద్వారా ఆయన వెల్లడించారు. తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని
Chevella MP | కరోనా ఇంకా పూర్తిగా పోలేదు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరుగిపోతున్నాయి. తాజాగా చేవెళ్ల లోక్ సభ సభ్యుడు జి రంజిత్ రెడ్డి కరోనా బారిన పడ్డారు.
Omicron | ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కెనడాలో (Canada) ప్రత్యక్షమయింది. దేశంలో తొలిసారిగా ఒమిక్రాన్ (Omicron) కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది.
Nipah Virus | నిపా కారణంగా ఐసోలేషన్ 68 మంది : ఆరోగ్యమంత్రి | కేరళలో నిపా వైరస్ కలకలం కొనసాగుతున్నది. ఇప్పటి వరకు కేరళలో 68 మందిని ఐసోలేషన్కు తరలించారు. వీరందరినీ కోజికోడ్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులన�
వికారాబాద్ : వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ నిఖిల వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుప�
వైరస్ బారిన రిషబ్ పంత్.. త్రోడౌన్ స్పెషలిస్ట్ దయానంద్కూ పాజిటివ్ న్యూఢిల్లీ/లండన్: సుదీర్ఘ పర్యటన కోసం ఇంగ్లండ్ వెళ్లిన భారత జట్టులో కరోనా కలకలం రేగింది. వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత