పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఉమ్మడి జిల్లాలో 12 లక్షల ఎకరాలకు నీళ్లొస్తాయని, తద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జి�
మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్సాగర్కు జలకళ తగ్గింది. రుతుపవనాలు వచ్చినా ఎల్నినో ప్రభావంతో వర్షాభా వ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వ రుణుడు మొఖం చాటేయడంతో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెర�
Jagadish Reddy challenges | కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి, మంత్రులు అవగాహన లేకుండా మూర్ఖంగా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు.
సిద్దిపేట జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టుల పెండింగ్ భూ సేకరణ త్వరగా పూర్తిచేయాలని ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ మినీ �
RS Praveen Kumar | సెక్యూరిటీ తగ్గించి మరో పాలమూరు బిడ్డను ఇబ్బంది పెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు.
ములుగు జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఆదేశించారు.
అన్ని రంగాల్లో నల్లగొండ జిల్లాను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన సాగునీ
ఎండిపోయిన జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టులను చూసేందుకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలమూరు పర్యటన చేపట్టారని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఎద్దేవాచేశారు. మంత్రి పదవి నుంచి దిగిపోయి�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టు ల పురోగతి నివేదికలు అందించాలని సాగు నీటిపారుదల శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు.
Minister Jupally | ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యతగా గుర్తించి పూర్తి చేస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన అభయహస్తం హామీల అమలు కోసం ఒకవైపు ఆరాటం, మరోవైపు అడుగంటుతున్న ఆదా యం.. వెరసి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఒక అస్థిరమైన మలుపు వద్ద నిలబడింది.
మెదక్ జిల్లాలో కీలకమైన మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టు ఘనపూర్ వనదుర్గా ఆనకట్ట ఎత్తు పెంపునకు రాష్ర్ట బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించక పోవడంపై రైతులు పెదవి విరుస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఒక చరిత్ర అయితే, ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దేశానికే ఆదర్శంగా నిలబెట్టడం మరో అద్భుతం. 2014లో స్వరాష్ట్రం సిద్ధించినప్పుడు అనేక ఆర్థిక సవాళ్లు, సందేహాలు ఉన్నప్పటికీ, తెలంగాణ తొలి మ�