సీపీఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మంగళవారం హైదరాబాద్లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం ‘మగ్ధూంభవన్'లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి పశ్య పద్మ అధ్యక్షతన తాగు, సాగునీటి ప్రాజెక్టులపై రౌండ్ టేబుల్ �
ఏపీ సర్కార్ కుయుక్తులకు కేంద్ర సర్కార్ అందిస్తున్న తోడ్పాటును, రాష్ట్ర సర్కార్ అసమర్థతను ఎండగడుతూ తెలంగాణకు నష్టం తలపెట్టాలనుకుంటే తోలు తీస్తామని ఆ సందర్భంగా కేసీఆర్ హెచ్చరించారు.
తెలంగాణ రాష్ర్టానికి జరుగుతున్న జలదోపిడీపై బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు.
నీటిపారుదల ప్రాజెక్టుల్లో పూడికతీతను ఆర్భాటంగా చేపట్టిన ప్రభుత్వం... ఏడాది గడవకముందే అటకెక్కించిందని తెలుస్తున్నది. పలుచోట్ల పూడికతీత పనులు ప్రారంభమేకాకపోగా, చేపట్టిన చోట అడుగు ముందుకుపడని దుస్థితి న�
‘దోని సప్పుడే గాని దొయ్యపారింది లేదు’ అనేది నానుడి. రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ దుస్థితి అచ్చం అలానే ఉన్నది. ప్రభుత్వ పెద్దల ఆర్భాటపు ప్రకటనలు.. నిరంతర సమీక్షలు తప్ప ఆచరణలో భిన్నమైన పరిస్థితి నెలకొన్నది.
రాష్ట్రంలో వందకుపైగా చిన్నవి, పెద్దవి ఆనకట్టలు, డ్యామ్లు, ప్రాజెక్టులు ఉండగా.. వాటిలో ఒక్కదానికి సైతం సమగ్ర భద్రతన నివేదికను రూపొందించలేదు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే తీసుకోవలసిన చర్యలపై ఓ ఎమర్జెన్సీ యాక్
మొంథా తుపాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులకు వరద వచ్చి చేరుతున్నది. నాగార్జునసాగర్ జలాశయానికి గురువారం 98,376 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, అదే స్థాయిలో అవుట్ఫ్లోను కొనసాగిస్తున్నారు.
తెలిసినోళ్లకు చెప్పొచ్చు.. తెలియనోళ్లకూ చెప్పొచ్చు. చిక్కంతా ఈ తెలిసీతెలియని వారితోనే. అందరికీ అంతా, అన్నీ తెలియాలని లేదు. తెలియని విషయాలు తెలుసుకోవడంలో తప్పూ లేదు. అంతేగానీ తెలిసీతెలియనితనంతో అంతా తెలు
KTR | సింగూరు డ్యామ్ అత్యంత ప్రమాదకరస్థితిలో ఉన్నదని, దీనిపై తక్షణం స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) హెచ్చరించిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క�
Palamuru Lift | ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు నీరందించే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎ