శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. బిటన్ పర్యటన ముగించుకుని వచ్చిన ముఖ్యమంత్రిని సోమవారం పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ�
అధికారమే పరమావ ధిగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు 420 హమీలను ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డికి రాష్ట్రంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై సరైన అవగాహన లేకపోవడంతో అన్నదాతలు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని మాజీ �
రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పునరావాసానికి సంబంధించి పెండింగ్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశిం�
రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సాధించడమే లక్ష్యంగా ముందుకుసాగాలని, సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రయోజనాల కోసం సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్�
సిరిసిల్ల మెట్ట రైతులు ఆగమవుతున్నారు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలైనా ఎల్నినో ప్రభావంతో సరిగ్గా వర్షాలు పడక, ప్రాజెక్టుల్లో నీళ్లు లేక అవస్థలు పడ్డారు. కొద్దిరోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పర్యావరణ అనుమతుల మంజూరుకు లైన్క్లియర్ అయింది. అనుమతులకు సంబంధించి కేంద్ర పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ జారీచేసిన ఆఫీస్ మెమోరాండమ్ను సుప్ర
Water Dispute | కర్ణాటక వైపు నిండు గా నీళ్లు.. తెలంగాణ వైపు కన్నీళ్లు పుట్టించే పరిస్థితులు.. కర్ణాటకలోని కృష్ణ, భీమా నదీ పరీవాహక ప్రాంతాల వైపు పచ్చగా పంటపొలాలు దర్శనమిస్తుంటే.. తెలంగాణ వైపు బీడువారిన పొలాలే అడుగడు�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఉమ్మడి జిల్లాలో 12 లక్షల ఎకరాలకు నీళ్లొస్తాయని, తద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జి�
మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్సాగర్కు జలకళ తగ్గింది. రుతుపవనాలు వచ్చినా ఎల్నినో ప్రభావంతో వర్షాభా వ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వ రుణుడు మొఖం చాటేయడంతో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెర�
Jagadish Reddy challenges | కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి, మంత్రులు అవగాహన లేకుండా మూర్ఖంగా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు.
సిద్దిపేట జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టుల పెండింగ్ భూ సేకరణ త్వరగా పూర్తిచేయాలని ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ మినీ �
RS Praveen Kumar | సెక్యూరిటీ తగ్గించి మరో పాలమూరు బిడ్డను ఇబ్బంది పెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు.