జూరాల ప్రాజెక్ట్కు ఎగువ నుంచి వరద ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. 48 క్యూసెక్కుల ఇన్ఫ్లో మాత్రమే వస్తుండగా, 1,529 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. సాగునీటి ప్రాజెక్ట్లకు అవసరాల మేరకు యధావిధిగా నీటిని తర�
పరుగెడుతున్నా నల్లగొండ జిల్లాలో సాగు, తాగు నీటికి కరువు ఉండేది. పచ్చని పైర్లతో కళకళలాడాల్సిన నేలలు నెర్రెలు బారేవి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, కాల్వల తవ్వకం దశాబ్దాలపాటు �
CM KCR | సూర్యాపేట, తుంగతుర్తికి నాలుగు దశాబ్దాల పాటు సాగునీళ్లు రాకుండా పెండింగ్ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. సూర్యాపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల 16వ తేదీన ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ఆ రోజు నార్లాపూర్ ఇన్టేక్ వద్ద మోటర్లను సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభించనున్నారు. ఇ�
తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలో తోగ్గూడెం పంచాయతీ పరిధిలోని సుమారు 300 ఎకరాలకు సాగునీరు అందించే లొటారిగండి ప్రాజెక్టు నిర్మాణానికి
అతడు మట్టిని నమ్ముకున్న మనిషి. అతని మెతుకు, బతుకు అంతా మట్టే. పెండ్లాం మెడలో పుస్తెలతో సహా అన్నీ అమ్ముకున్నా, ఇంకా మట్టినే నమ్ముకున్నవాడు. ఏయేటికాయేడు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా, చివరికి ప్రాణాలైనా వొదు�
మధ్యతరగతి సాగునీటి ప్రాజెక్టు కోయిల్సాగర్ జలసాగరాన్ని తలపిస్తున్నది.గతంలో భారీ వర్షాలు వస్తే కానీ నిండని పరిస్థితి. కానీ తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ సాగునీటి రంగానికి పెద్దపీట వేశారు.
రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుకు పెద్ద పీట వేస్తున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని అయిటిపాముల రిజర్వాయర్ వద్ద రూ.100 కోట్లతో లిఫ్ట్ ఏర్పాటు చేయనున్న ప్రాంతంలో జరుగుతున్న అప�
గతంలో ఉపాధి లేక ఎంతో మంది పొట్టచేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. పనిచేస్తే గానీ పూటగడవని పరిస్థితుల్లో అర్ధాకలితో అలమటించిపోయారు. రైతులు, కూలీలు, యువత పని కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్న క్రమ�
లింగాయత్ల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నదని, హైదరాబాద్ కోకాపేట్లో వీరశైవ లింగాయత్ ఆత్మగౌరవ భవనం కోసం రూ.30కోట్ల విలువైన ఎకరం స్థలం కేటాయించి రూ.10కోట్లతో భవనాన్ని నిర్మ
నెల్లికల్లు లిఫ్ట్ పనులు ప్రస్తుతం చకచకా సాగుతున్నాయి. ఏడాదిలో పూర్తి చేసి రైతాంగానికి నీరందించేందు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. తిరుమలగిరి సాగర్ మండలంలోని 24,886ఎకరాల బీడు భూములకు సాగు నీరందించేందు�
పోలవరం ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించడంలో ఏపీ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని తెలంగాణ అధికారులు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ, ఏపీ సంయుక్త సాంకేతిక స�
యాసంగి పంటలకు సంబంధించి లోయర్ మానేరు డ్యాం(ఎల్ఎండీ) నుంచి కాకతీయ కాల్వకు శనివారం అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ మేరకు ఈఎన్సీ శంకర్ స్విచ్ఛాన్ చేసి నీటిని దిగువకు పంపించారు.
Minister Niranjan Reddy |సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కాలువల పనులను జాప్యం లేకుండా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ఎకరాకు మార్కెట్ విలువ 3 లక్షలు రైతుకు ఎకరాకు రూ.9 లక్షలకుపైనే మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడి పెగడపల్లి, అక్టోబర్ 26: కాళేశ్వరం లింక్-2లో భాగంగా కాలువ నిర్మాణంలో భూములు కోల్పోతున్న వారికి పరిహారం పెంచినట్