KTR | కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనానికి మేడిగడ్డ బ్యారేజీనే సాక్ష్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మేడిగడ్డను త్వరలో సందర్శిస్తాం.. విజువల్స్ తీసుకు వచ్చి ప్రజలకు వివరం
Godavari | రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. పలు ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. ఈ క్రమంలో ఆయా ప్రాజెక్టుల పరిధిలో
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బరాజ్లో చేపట్టిన టెస్టింగ్ పనులు 75 శాతం పూర్తయ్యాయి. ఎన్డీఎస్ఏ, నిపుణుల కమిటీ ఆదేశాల మేరకు సీడబ్ల్యూపీఆర్ఎస్ బృం దం అన్నారం బరాజ్�
Sitarama Project | ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయిని సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం కావడంతో.. జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు, రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు అయిన కోయిల్సాగర్కు రెండ్రోజులుగా కృష్ణా జలాలు చేరుతున్నా యి. ఫలితంగా ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ లోని మేడిగడ్డ బరాజ్ను ఈఎన్సీ అనిల్కుమార్ నేతృత్వంలో రాష్ట్ర నిపుణుల కమిటీ శనివారం పరిశీలించిం ది. బరాజ్ కుంగుబాటుకు గల కారణాలు, లోపాల అధ్యయానికి ప్రభు త్వం జ్�
విశ్రాంత ఇంజినీరు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల సలహాదారు నల్లవెల్లి రంగారెడ్డి ఇటీవల ఇంట్లో కాలు జారి పడడంతో మాదాపూర్ యశోద వైద్యశాలలో చేరారు. మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ వల�
జిల్లాలోని చెరువులు, కుంటలు, కాలువల్లో పూడికతీత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా నీటిపారుదల శాఖ, ఇంజినీరింగ్ వి
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఇంజినీర్లతో ఇరిగేషన్ ఉన్నతాధికారులు బుధవారం ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించినట్టు తెలుస్తున్నది. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై న్యాయ విచారణ జరిపించేందుకు ప్రభుత్
ఉమ్మడి ఏపీలో నాలుగు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దగా చేసింది. అందులోనూ పాలమూరును కరవుసీమగా మార్చిన ఘనత ఆ పార్టీదే. 2004 నుంచి 2014 వరకు వరుసగా పదేండ్లపాటు అధికారంలో ఉన్న హస్తం పా�
కాంగ్రెస్ ప్రభుత్వం హంగు ఆర్భాటాలకే పరిమితమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆరోపించారు. సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
నీటిపారుదల ప్రాజెక్టు పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించలేదంటూ నవయుగ ఐవీఆర్సీఎల్, ఎస్ఈడబ్ల్యూ సంయుక్త భాగస్వామ్య సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై ఇరిగేషన్ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి రూ.72,658 కోట్లుగా ఉన్న రాష్ట్ర రుణాలు, ఇప్పుడు 6,71,757 కోట్లకు పెరిగినట్టు ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక పరిస్థితులపై బుధవారం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేసింది.