హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): నీటిపారుదల ప్రాజెక్టు పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించలేదంటూ నవయుగ ఐవీఆర్సీఎల్, ఎస్ఈడబ్ల్యూ సంయుక్త భాగస్వామ్య సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై ఇరిగేషన్ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. విచారణను 22కి వాయిదా వేసింది.