Farmers Protest | నిజాంసాగర్ కెనాల్ నీటిని చివరి ఆయకట్టు వరకు అందడం లేదని ఆరోపిస్తూ సాలూర మండలం సాలురా క్యాంప్ గ్రామంలో నీటి పారుదల అధికారులను రైతులు నిర్బంధించారు.
కాంగ్రెస్ పాలనలోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయని, ఆ పార్టీ వచ్చి కరువును తెచ్చిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. ఆదివారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురంలో దేవాదుల 4ఎల్ కాల్వ ద్�
ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలలో తన ఫాంహౌస్లేదని, ఒకవేళ హైడ్రా నోటీసులు ఇస్తే.. తెల్లారే తన ఇంటిని తానే కూల్చేస్తానని ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి తెలిపారు.
గోదావరి ఎగువన ఆశించిన వర్షాలు లేకపోవడంతో ఈ ఏడాది ఎల్ఎండీ దిగువ ఆయకట్టుకు సాగునీరందడం కష్టంగా మారింది. రాష్ట్రంలో వర్షాలు స మృద్ధిగా పడుతున్నా ఎస్సారెస్పీలో ఇప్పటికీ ఆశించిన స్థాయిలో నీటినిల్వలు లేకు�
కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బరాజ్ బ్లాక్ను అలా వదిలేస్తే ఎలా? అని జ్యుడీషియల్ విచారణ కమిటీ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ అభిప్రాయపడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. జూన్ �
రంగారెడ్డి జిల్లా కందుకూరు డివిజన్ జల్పల్లి గ్రామ పరిధిలోని చందన చెరువు కబ్జాపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘చందన చెరువు శిఖం ఫలహారం’ శీర్షికతో శుక్రవారం ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. �
నీటిపారుదల ప్రాజెక్టు పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించలేదంటూ నవయుగ ఐవీఆర్సీఎల్, ఎస్ఈడబ్ల్యూ సంయుక్త భాగస్వామ్య సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై ఇరిగేషన్ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది.
Nagarjuna sagar Dam | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరప్రదాయిని అయిన నాగార్జునసాగర్ డ్యామ్పై బుధవారం రాత్రి నుంచి ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఏపీ ఇరిగేషన్ అధికారులు సుమారు 500 మంది పోలీసులతో బుధవారం అర్ధరాత్రి ఆంధ్రా
రుతుపవనాలు మందగమనంలో ఉన్నాయి.. తొలకరి మురిపించి ఇట్టే మాయమైంది.. సాగు ప్రారంభిద్దామంటే చినుకు జాడ లేదు.. రైతన్న వాన కోసం ఆకాశం వైపు చూస్తూ కాలం వెల్లదీస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జల వనరులు ఖాళీ అవు�
సిద్ధాపూర్ రిజర్వాయర్ పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్కు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. మండలంలోని సిద్ధ్దాపూర్ వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ నిర్మాణ పనులను గురువారం ఆకస్మికంగా పరి�