‘తమిళభాష నుంచే కన్నడం పుట్టింది..’ అంటూ చెన్నైలో జరిగిన ‘థగ్లైఫ్' ఈవెంట్లో మాట జారిన కమల్హాసన్కి కన్నడిగుల వేడి ఇంకా తాకుతూనే ఉంది. మరోసారి ఎక్కడా కన్నడభాషపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా బెంగళూరు కోర్
రంగారెడ్డిజిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మునుగనూరు గ్రామంలోని ప్రభుత్వ భూమి వ్యవహారం మరోమారు తెరమీదకు వచ్చింది. మునుగనూరు గ్రామంలోని సర్వేనెంబర్ 90లో 6.20ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో 2ఎ
మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం క్రిమినల్ కేసు విచారణను బుధవారం చేపట్టిన కోర్టు తదుపరి విచారణను వాయిదావేసింది. ఈ మేరకు ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి శ్రీదేవి.. వచ్చే నెల 4న కోర్టుకు
నీటిపారుదల ప్రాజెక్టు పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించలేదంటూ నవయుగ ఐవీఆర్సీఎల్, ఎస్ఈడబ్ల్యూ సంయుక్త భాగస్వామ్య సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై ఇరిగేషన్ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది.