‘కష్టం మీది.. పేరు మాది’ అన్నట్టుగా తయారైంది రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ తీరు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ప్రణాళికలు వేసి.. సంస్కరణలు తెచ్చి.. వ్యయప్రయాసలకోర్చి.. ఇటుకాఇటుక పేర్చి చేపట్టిన పలు అభి�
రాష్ట్రం ఏర్పడిన 2014 సమయంలో తెలంగాణ ఎదుర్కొన్న ప్రధాన సమస్యలు స్పష్టంగా కనిపించేవి. సాగునీటి కొరత, మౌలిక వసతుల లోపం, ఉపాధి అవకాశాల కొరత, వ్యవసాయ సంక్షోభం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్ర
రైతుల పంటల సాగు కోసం 30 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టును నేడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని పెనుబల్లి మండలంలోని పులిగొండం చెరువు (ప్రాజెక్టు) ఆయకట్టు రైతులు ఆరోపిస్తున�
గోదావరిలో ఆ రాష్ట్ర వాటాకు చెందిన 148 టీఎంసీల జలాలను తాత్కాలికంగానే కావేరికి తరలిస్తామని కేంద్రం చెప్తున్నా ఒప్పుకోబోయేది లేదని తెగేసి చెప్తున్నది. హడావుడిగా బోధ్ఘాట్ ప్రాజెక్టును తెరమీదికి తీసుకువచ
2023 శాసనసభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేయగా, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. అయితే, రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్షానికి ఉండాల్సిన బాధ్యతను నిర్వర్తించడంలో �
సీఎం రేవంత్రెడ్డి ప్రతిపాదించిన నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఎలాంటి సాగునీటి కేటాయింపులు లేవని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.
KCR | ‘కేసీఆర్ పనైపోయింది... ఇక ఆయన ఫాంహౌజ్కే పరిమితం... క్రీయాశీల రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం.. వయసు రీత్యా, ఆరోగ్య సమస్యల రీత్యా ఆయన ఇక ప్రజాక్షేత్రంలోకి రారు..’ అని రెండేండ్లుగా అధికార పక్షం ఉద్దేశపూర్వక�
కాంగ్రెస్ పాలనలోనే కరువొస్తుంటుందని ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ కంటే ముందు, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు కూడా కరువు వచ్చిందని
సీఎం సొంత జిల్లాలో భూ నిర్వాసితుల నిరసనలు మిన్నంటుతున్నాయి. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల నిరసనలతో జిల్లా అట్టుడుకుతున్నది.