ఇరాన్ యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. వంటగ్యాస్ సిలిండర్ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నవేళ.. కేంద్రం మాత్రం దేశంలో ఎలాంటి సంక్షోభం లేదని వెల�
ఇరాన్- ఇజ్రాయిల్, అమెరికా వార్ ఎఫెక్ట్ ఇప్పుడు భారత్పైనా పడింది. ఇప్పటికే పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలతో సామాన్యులు సతమతమవుతుండగా, తాజాగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు మరింత ఆందోళనకు గురిచేస�
Induction cooktops | ఇరాన్ యుద్ధం నేపథ్యంలో చమురు, సహజ వాయువు సరఫరాలో ప్రపంచ వ్యాప్తంగా కొరత నెలకొన్నది. దీంతో దేశంలో ఎల్పీజీ సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో
ఎలక్ట్రిక్ ఇండక్షన్ కుక్టాప్లకు ఒక్కసారిగా డిమాండ్ �
Thai Cargo Ship : ఇండియాలోని గుజరాత్కు వస్తున్న థాయ్ కార్గో షిప్పై హోర్ముజ్ జలసంధి వద్ద బుధవారం దాడి జరిగింది. ఈ దాడి ఘటనలో షిప్పులోని కొందరు సిబ్బందిని ఒమన్ నావికా దళం రక్షించింది.
ఇరాన్- ఇజ్రాయిల్, అమెరికా వార్ ఎఫెక్ట్ ఇప్పుడు భారత్పైనా పడింది. ఇప్పటికే పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలతో సామాన్యులు సతమతమవుతుండగా, తాజాగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు మరింత ఆందోళనకు గురిచేస�
India-Bangladesh : తాజాగా బంగ్లాదేశ్కు ఇండియా 5,000 టన్నుల డీజిల్ సరఫరా చేసేందుకు సిద్ధమైంది. అది కూడా ఒక పక్క ఇరాన్ వార్ జరుగుతుండగా సరఫరా చేయడం విశేషం. గతంలో ఇండియా-బంగ్లాదేశ్ మధ్య చమురు సరఫరాపై ఒప్పందం కుదిరింది.
PM Modi : దేశాన్ని చమురు ధరల పెంపు భయం ప్రజల్ని బెంబేలెత్తిస్తున్న వేళ కేంద్రం అప్రమత్తమైంది. ఈ మేరకు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితోపాటు, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్తో ప్రధాని మో�
Donald Trump: ఇరాన్తో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్న దానిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూతో కలిసి ఆ అంశంలో పరస్పర నిర్ణయం తీసుకోనునట్లు ఆయన వెల్ల
ఇరాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించగా, ఆయన కుమారుడు ముజ్తబా హొస్సేనీ ఖమేనీకి(,Mojtaba Hosseini Khamene) గాయాలైనట్లు ఇజ్రాయెల్ మీడియా వర్గాలు, భద్రతా అధికారులు వెల్లడించారు.
Iran War : ఇరాన్ యుద్ధం ప్రభావం ప్రపంచంపై చాలానే ఉంది. ముఖ్యంగా ఇండియాపై దీని ప్రభావాన్ని కాదనలేం. చమురు విషయంలో దేశానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు మాత్రం నిలిచిపోయాయి.
Iran War : ఏ రెండు దేశాల మధ్య యుద్ధమైనా.. ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా ఇరువైపులా భారీ నష్టం ఉంటుంది. అందులోనూ యుద్ధం కోసం భారీగా నిధులు ఖర్చు చేయాలి. యుద్ధాల కారణంగా కొన్ని దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి కూడా.
Pakistan | అమెరికా-ఇరాన్ యుద్ధం సెగ పాకిస్థాన్ను కూడా తాకింది. హొర్ముజ్ జల సంధిని మూసివేయడంతో పాకిస్థాన్కు జరగాల్సిన చమురు దిగుమతులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే తీవ్ర నగదు కొరతతో కునారిల్లుతు�
‘సబ్మెరైన్తో శత్రు యుద్ధ నౌక ధ్వంసం..’ ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధంలో ఇలాంటి దాడి గురించి విన్నాం. మళ్లీ ఇప్పుడు ఇరాన్-అమెరికా యుద్ధంలో కొన్ని దశాబ్దాల తర్వాత అగ్రరాజ్యం అలాంటి దాడి ఇరాన్ నౌకపై చేసిం�