Israel-Iran War : ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య పది రోజులపాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లెబనాన్కు చెందిన హెజ్బొల్లా తీవ్రవాద సంస్థ ఇజ్రాయెల్కు హెచ్చరిక జారీ చేసింది.
Iran war | ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేయడాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో టెహ్రాన్ చమురు పరిశ్రమపై ఆంక్షలను కఠినతరం చేస్తున్నట్లు అమెరికా(America) ప్రకటించింది.
Chinese Spy Satellite: గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను టార్గెట్ చేసేందుకు.. చైనీస్ స్పై శాటిలైట్ను ఇరాన్ వాడినట్లు ఓ నివేదిక రిలీజైంది. ఫైనాన్షియల్ టైమ్స్ దీనిపై కథనాన్ని రాసింది. టీఈఈ-01బీ చైనీస్ శాటిలైట�
Donald Trump: ఇరాన్తో దాదాపు యుద్ధం ముగిసినట్లు ట్రంప్ తెలిపారు. ఫ్యాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ ఛానల్ హోస్ట్ మారియా బార్టిరోమో ఆ ఇంటర్వ్యూ చేశారు. ఇరాన్ కోలుకునేం�
Giorgia Meloni : ఇరాన్తోపాటు లెబనాన్పై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్కు ఇటలీ షాకిచ్చింది. ఇజ్రాయెల్తో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మ�
Donald Trump : మెసయ్య అవతారమెత్తారు ట్రంప్. యేసు క్రీస్తు ఫోజులో ఉన్న ఏఐ ఫోటోను ఆయన షేర్ చేశారు. క్రైస్తవ మతపెద్ద పోప్ లియోకు తానేమీ అభిమానిని కాదన్నారు. ట్రుత్ సోషల్లో ట్రంప్ పోస్టు చేసిన ఇమేజ్పై తీ�
Manpods weapons | పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో చైనా ఇరాన్కు ఆయుధాలను (Manpods weapons) సరఫరా చేస్తున్నదన్న అమెరికా ఆరోపణలను ఆ దేశం తీవ్రంగా ఖండించింది.
IDF : ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సుమారు 5 వేల మంది ఇరానీ సైనికులు మృతిచెందినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. వేల సంఖ్యలో ఇరానీ సైనికులు గాయపడ్డారు. ఇక ఫిబ్రవరి 28వ తేదీన ఖమేనీతో పాటు సుమారు 40 మంది టాప్ ఇరానీ
Pakistan | పశ్చిమాసియాలో యుద్ధాన్ని నివారించి శాంతిని నెలకొల్పాలని ఓవైపు పాకిస్థాన్(Pakistan )వేదికగా చర్చలు జరుగుతుంటే మరోవైపు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్(Khawaja Asif) చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Strait of Hormuz | లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు, కీలకమైన జలమార్గం మూసివేతపై దౌత్య చర్చలను ప్రమాదంలో పడేస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Trump) కీలక వాఖ్యలు చేశారు.
K. Narayana | అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడి చేస్తుంటే ప్రపంచంలో అతిపెద్ద జనాభా దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్యం అయిన భారత్ నేడు మౌనం పాటించడం సిగ్గు చేటనిసీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడుతున్నది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి, బతుకుబండిని లా గడం పేదలకు భారమైంది. ఇప్పటికే పెట్రోల్, డీజి ల్, వంట గ్యాస్ కొరతతో జనం సతమతవుతుండగా, ఉ
White House : 38 రోజుల పాటు సాగిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో అమెరికా విజయం సాధించినట్లు అమెరికా శ్వేతసౌధం ప్రకటించింది. ఇరాన్తో రెండు వారాల కాల్పలు విరమణకు ట్రంప్ ఒప్పుకున్న నేపథ్యంలో ప్రెస్ సెక్రటరీ
Jeffrey Sachs: మోదీ, పుతిన్, జిన్పింగ్.. మాత్రమే ఇరాన్ యుద్ధాన్ని ఆపగలరని అమెరికా ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్చ్ తెలిపారు. ప్రపంచ వినాశనాన్ని వీళ్లు మాత్రమే అడ్డుకోగలరన్నారు. ఈ ముగ్గురి నేతల శక్తియుక�