రాష్ట్ర క్యాడర్కు చెందిన ముగ్గురు పోలీస్ అధికారులకు ఐపీఎస్గా పదోన్నతి లభించింది. ఈ మేరకు వారిని కన్ఫర్డ్ ఐపీఎస్లుగా పదోన్నతి కల్పిస్తూ కేంద్ర హోంశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
రంగారెడ్డి జిల్లా, మహేశ్వ రం మండలం, నాగారంలోని భూదాన్ భూములను ఐఏఎస్లు, ఐపీఎస్లు, వారి కుటుంబసభ్యులు కొనుగోలు చేశారనే అభియోగాల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రాసిన లేఖపై ఏం చర్యలు తీసుక
రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్లుగా ఉన్న 1995వ బ్యాచ్కు చెందిన వీవీ శ్రీనివాసరావు, స్వాతిలక్రా, మహేశ్ భగవత్లకు డైరెక్టర్ జనరల్(డీజీ) హోదాకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.
హైదరాబాద్లోని జాతీయ పోలీసు అకాడమీ (NPA)లో శిక్షణ పూర్తిచేసుకున్న 77వ బ్యాచ్ ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్ను (Passing Out Parade) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఎస్ఎఫ్ డీజీ దల్జీత్ సింగ్ చౌదరి (Daljit Singh Chawdhary) ముఖ
లక్ష్యాన్ని అందరూ నిర్దేశించుకుంటారు. కానీ, దాన్ని అందుకునే ప్రయత్నంలో చాలామంది చేతులెత్తేస్తారు. ఈ యువతులు మాత్రం... ఐపీఎస్ కావాలని చిన్నప్పుడే డిసైడ్ అయ్యారు.
చిన్న వయసులోనే పెద్ద పెద్ద జీవిత లక్ష్యాలను ఛేదిస్తున్నారు కొందరు యువత. అందులో ముఖ్యంగా మహిళలు ఐపీఎస్పై ఆసక్తితో ఎంతో శ్రమకోర్చి అనుకున్నది సాధిస్తున్నారు.
Narayana | హర్యానా ఐపీఎస్ అధికారి వై. పూరణ్కుమార్ ఆత్మహత్య చేసుకోవడం దారుణమని సీపీఐ సెంట్రల్ కంట్రోల్ కమిషన్ అధ్యక్షులు డాక్టర్ కె.నారాయణ అన్నారు. హర్యానాలో ఐపీఎస్ అధికారి వై. పూరణ్కుమార్ ఆత్మహత్య సంఘటన దేశ�
RS Praveen Kumar | తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వసూల్ రాజా సీఎం అయితే అధికారులందరూ సుద్దపూసలైతరా..? అని ప్రశ్ని�
రాష్ట్రంలో పలువురు బ్యూరోక్రాట్లు తమ హోదా, పరిధి మరిచిపోయి అధికార పార్టీ సేవల్లో తరిస్తున్నారా? అఖిల భారత సర్వీస్ అధికారులు కాస్తా.. అఖిల భారత కాంగ్రెస్ సేవల అధికారులుగా మారిపోయారా?, రోజూ బాస్, బిగ్ బ�
ఏపీలో మరో ఐపీఎస్ అధికారి రాజీనామా చేశారు. డీజీపీ కార్యాలయంలో ఎస్పీ(అడ్మిన్)గా పనిచేస్తున్న సిద్ధార్థ్ ఇప్పటికే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ(వీఆర్ఎస్) కోసం దరఖాస్తు చేశారని పోలీసువర్గాలు తెలిపాయి.
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, నాగారం గ్రామంలో భూదాన్ భూముల్లో ఎలాంటి చర్యలూ చేపట్టరాదని తామిచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించి నిర్మాణాలు ఎలా చేపడతారని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను హైకోర్టు ప్రశ్నించిం�