దేశీయ స్టాక్ మార్కెట్లలో మళ్లీ ఐపీవోల సందడి నెలకొన్నది. మార్కెట్ ఒడిదుడుకులు, అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితుల నెలకొనడంతో కొన్ని నెలలపాటు వాయిదావేసిన కార్పొరేట్ సంస్థలు మళ్లీ తమ వాటాల విక్రయానిక�
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లు వస్తున్న మార్కెట్లలో భారత్దే అగ్రస్థానం ఇప్పుడు. గడిచిన ఏడాది కాలంలో చైనా, జపాన్ దేశాల్లో కలిసి నమోదైన ఐపీవోల కంటే కేవలం భారత్లో వచ్చిన�
గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది భారీ కంపెనీ (మెయిన్-బోర్డ్ ఐపీవో)ల పబ్లిక్ ఇష్యూల విలువ తగ్గుముఖం పట్టింది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)ల సంఖ్య పెరిగినా.. నిధుల సమీకరణ మాత్రం పడిపోయింది.
ఇది ఐపీవోల కాలం. ఒకవైపు స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ..మరోవైపు లిస్ట్ కావాలని చూస్తున్న సంస్థలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ వారంలో అరడజన్కు పైగా సంస్థలు ఐపీవోకి రాబోతున్న�
Srivari Spices | రాష్ర్టానికి చెందిన ప్రముఖ మసాల దినుసుల విక్రయ సంస్థ శ్రీవారి స్పైసెస్..స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కావడానికి సిద్ధమైంది. ఇప్పటికే స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ అనుమతి పొందిన సంస్థ..వచ్
విదేశాల్లోని భారతీయులు (ఓసీఐ), భారతీయ మూలాలున్న (పీఐవో) కార్డుదారులకు సంబంధించి నీట్ యూజీ పరీక్ష అర్హత ప్రమాణాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సవరణలు చేసింది. ‘భారతీయులు, ఎన్నారైలు, ఓసీఐలు, ఐపీఓలు,
స్టార్టప్ కంపెనీలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో పాటు సరళతర ద్రవ్య విధానం కారణంగా అధిక ధరలకు జారీ అయిన ఐపీవోల్లో పెట్టుబడిపెట్టిన ఇన్వెస్టర్లు భారీ నష్టాల్ని చవిచూశారు.
ఆర్థిక ప్రత్యామ్నాయాలుగా చూడొద్దు ఎంటర్ప్రెన్యూర్స్కు ఇన్ఫోసిస్ మాజీ బాస్ మూర్తి హితవు బెంగళూరు, జూన్ 3: పబ్లిక్ ఇష్యూ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ లేదా ఐపీవో)లు ఆర్థిక ప్రత్యామ్నాయాలు కావని ఇన్ఫోసి�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్లోకి కొత్తగా 75 సంస్థలు వచ్చిచేరాయి. ఆయా సంస్థలు నికరంగా రూ.89 వేల కోట్ల నిధులను సమీకరించాయి. వీటిలో టెక్నాలజీ స్టార్టప్లు అత్యధికంగా నిధులను సేకరిం
ముంబై, జనవరి 7: ఎల్ఐసీ ఐపీవోపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమీక్ష జరిపారు. మార్చికల్లా వస్తుందని భావిస్తున్న ఈ మెగా ఐపీవోపై పలువురు కీలక అధికారులతో శుక్రవారం మంత్రి సమావేశమయ్యారు. దీపమ్ కార�
కార్పొరేట్ నిధుల వినియోగంపై పరిమితి కొనుగోలు చేసే కంపెనీ పేరు ముందే చెప్పాలి ప్రస్తుత షేర్హోల్డర్లు వాటానంతటినీ ఆఫర్లో అమ్మరాదు ఐపీవో ధరపై నియంత్రణ లేదు సెబీ బోర్డు సమావేశంలో నిర్ణయాలు న్యూఢిల్లీ, డ
ఈ ఏడాది ఇప్పటిదాకా రికార్డు స్థాయిలో 63 పబ్లిక్ ఇష్యూలు రూ.1.18 లక్షల కోట్లు సమీకరణ ముంబై, డిసెంబర్ 23: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ ఏడాది ఐపీవోలు పోటెత్తాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఇప్పటిదాకా 63 సంస్థలు పబ్లి�
ఈ ఏడాది రికార్డు స్థాయిలో నిధుల సమీకరణ తొలిసారి రూ.లక్ష కోట్లకుపైనే న్యూఢిల్లీ, నవంబర్ 25: దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో 2021 ఐపీవోనామ సంవత్సరంగా నిలిచిపోయింది. ఈ ఏడాది ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు �