ఈ ఏడాది రికార్డు స్థాయిలో నిధుల సమీకరణ తొలిసారి రూ.లక్ష కోట్లకుపైనే న్యూఢిల్లీ, నవంబర్ 25: దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో 2021 ఐపీవోనామ సంవత్సరంగా నిలిచిపోయింది. ఈ ఏడాది ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు �
ముంబై: ఇటీవల పలు కంపెనీలు, స్టార్టప్స్ నిధులు సేకరించేందుకు ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో)కు వస్తున్నాయి. నవంబర్ మొదటి పదిహేను రోజుల్లోనే ఐదు కంపెనీలు ఐపీవోకు వస్తున్నాయి. కొన్ని కంపెనీలు రూ.27,000 కోట్లకు