ఐపీఎల్లో లక్నో సూపర్జెయింట్స్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన పోరులో లక్నో 33 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్పై ఘన విజయం సాధించింది.
ఉప్పల్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్కింగ్స్ జట్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్లో జునైద్ అహ్మద్ అనే అభిమానికి వింత అనుభవం ఎదురైంది. మహేంద్రసింగ్ ధోనీకి వీరాభిమాని అయిన జు
IPL 2024 RR vs RCB | ఐపీఎల్లో రాజస్థాన్, బెంగళూరు మ్యాచ్ అభిమానులకు పసందైన విందు అందించింది. టికెట్ ధరకు రెండింతల మజాను ఫ్యాన్స్ పొందారు. శనివారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో ఆర్సీబీపై అద్భుత వ�
ఐపీఎల్-17లో కోల్కతా నైట్ రైడర్స్ విజయాల్లో హ్యాట్రిక్ కొట్టింది. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో ముగిసిన మ్యాచ్లో 106 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. కేకేఆర్ �
‘కేజీఎఫ్'.. ఐపీఎల్లో అత్యంత జనాదరణ కలిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తమ అభిమాన ఆటగాైళ్లెన విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, ఫాఫ్ డుప్లెసిస్లకు పెట్టుకున్న పేరు అది. ఈ ముగ్గురూ విడివిడ
ఐపీఎల్-17లో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్లు హ్యాట్రిక్ కొట్టాయి. రాజస్థాన్ విజయాల్లో ఈ ఘనత సాధిస్తే ముంబై ఓటముల్లో వరుసగా మూడు మ్యాచ్ల్లోనూ ఓడింది.
ఈ బంతికి పక్కా సిక్స్.. లేదు వికెట్.. లేదులేదు.. ఈ ఓవర్లో ఐదు ఫోర్లు.. లేదా నాలుగు సిక్స్లు పడతాయి.. టాస్ గెలిచిన జట్టే బ్యాటింగ్ చేస్తోం ది. ఫలానా ఆటగాడు మ్యాచ్ను మలుపుతిప్పుతాడు అంటూ.. రూ.పది వేలు బెట్ట�
ఐపీఎల్లో లక్నో సూపర్జెయింట్స్ పోటీలోకి వచ్చింది. శనివారం జరిగిన మ్యాచ్లో లక్నో 21 పరుగుల తేడాతో పంజాబ్పై గెలిచింది. లక్నో నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యఛేదనలో పంజాబ్ 5 వికెట్లకు 178 పరుగులు చేసింది.
వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జూన్లో జరిగే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీ కోసం ఏప్రిల్ ఆఖరి వారంలో భారత జట్టును ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జట్టు ప్రకటనకు ఐసీసీ మే 1ని ఆఖరి తేదీగా ప్రకట
‘ఐపీఎల్లో నేను ప్రతిసారి ఓడించాలనుకుని, నా కలలో సైతం గెలవాలనుకునే ఒకే ఒక జట్టు ఆర్సీబీ’ అన్న కేకేఆర్ మెంటార్ గౌతం గంభీర్ మాటల నుంచి స్ఫూర్తి పొందారో ఏమో గానీ కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) ఆటగాళ్ల
ఐపీఎల్-17లో వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిన ముంబై ఇండియన్స్కు మరో ఎదురుదెబ్బ. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇంకా పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించకపోవడంతో అతడు ఈ లీగ్కు మరిన్ని రోజులు దూర�
ఐపీఎల్లో రికార్డుల పరంపర కొనసాగుతున్నది. మ్యాచ్ల్లో పరుగుల వరద పారినట్లే..17వ సీజన్ తొలి పోరును రికార్డు స్థాయిలో అభిమానులు వీక్షించారు. చెన్నై, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ను ఏకంగా 16.8 కోట్ల మంది చూసిన�
రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని కావాలన్న భర్త అత్యాశ, బెట్టింగ్ వ్యసనం కర్ణాటకలో ఒక భార్య ఉసురు తీసింది. ఐపీఎల్ బెట్టింగ్లో భర్త చేసిన అప్పులు తీర్చమని అప్పులవాళ్ల వేధింపులు భరించలేక 23 ఏండ్ల రంజిత ఇంట�