ఐపీఎల్-17లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ సొంత గ్రౌండ్ వాంఖడేలో మరోసారి నిరాశపరించింది. కోల్కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 170 పరుగుల స్వల్ప ఛేదనలో 18.5 ఓవర్లు ఆడి 145 పరుగులకే కుప్పకూలి ఈ సీజన
MI vs KKR | బౌలింగ్తో కోల్కతాను కట్టడి చేసిన ముంబై.. చేజింగ్లో తేలిపోయింది. 170 పరుగుల టార్గెట్ను చేధించలేక చతికిలపడింది. కోల్కతా బౌలర్ల ధాటికి 145 పరుగుల వద్దే ముంబై ఆలౌటయ్యింది. దీంతో 24 పరుగుల తేడాతో కోల్కతా
MI vs KKR | బౌలింగ్లో చెలరేగిన ముంబై.. చేజింగ్లో తడబడుతోంది. కోల్కతా బ్యాటర్ల ధాటికి నిలవలేక పరుగుల వేటలో వెనుకబడుతోంది. ఈ క్రమంలోనే వరుసగా వికెట్లను కూడా చేజార్చుకుంటుంది. 11వ ఓవర్లో ఐదో బంతికి వధేరా ఔటవ్వగ�
MI vs KKR | సొంతగడ్డపై కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై బౌలర్లు చెలరేగారు. కట్టుదిట్టమైన బౌలింగ్తో కోల్కతా బ్యాటర్లను కట్టడి చేశారు. వెంకటేశ్ అయ్యర్ (70), మనీశ్ పాండే (42) మినహా మిగతా బ్యాటర్లందరూ చేతులె�
MI vs KKR | ముంబై వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ముంబై కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తోంది. దీంతో కోల్కతా వరుసగా వికెట్లను చేజార్చుకుంటుంది. కేవలం 5 ఓవర్లు ముగిసేలోపే 4 వికెట్లను కోల్పోయింది. 5 ఓవర్లు ముగిసేసరికి న�
సన్రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. సొంత ఇలాఖాలోరాజస్థాన్ రాయల్స్ను చిత్తు చేస్తూ ప్లేఆఫ్స్ రేసులో ముందంజ వేసింది. వరుసగా రెండు ఓటములతో బరిలోకి దిగిన సన్రైజర్స్..రాయల్స్తో మ్యాచ్లో సత్తాచాట�
కరెంట్ కోతలు ఉప్పల్ స్టేడియాన్ని వీడటం లేదు. గతంలో హెచ్సీఏ కరెంట్ బిల్లు చెల్లించలేదని విద్యుత్తు సరఫరాను తొలగించామని స్వయంగా విద్యుత్తు అధికారులు చెప్పగా, తాజాగా మరోసారి ఉప్పల్ స్టేడియంలో కరెంట�
ఇటీవలే కోల్కతా వేదికగా టీ20 క్రికెట్లో అత్యధిక ఛేదన (262)ను మరో 8 బంతులు మిగిలుండగానే పూర్తిచేసి రికార్డులు సృష్టించిన పంజాబ్ కింగ్స్ చెన్నైలో బంతితో మెరిసింది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సొంతగ్ర�
ఈడెన్గార్డెన్స్లో చప్పగా సాగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై కోల్కతా నైట్రైడర్స్దే పైచేయి అయ్యింది. సోమవారం జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో ఢిల్లీపై భారీ విజయం సాధించింది.
ఢిల్లీ క్యాపిటల్స్ దుమ్మురేపింది! సొంత ఇలాఖాలో మరో భారీ స్కోరింగ్ మ్యాచ్లో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ను మట్టికరిపించింది. యువ సంచలనం జేక్ ఫ్రేజర్ ధనాధన్ ఇన్నింగ్స్కు తోడు ఆఖర్లో స్టబ్స్ స
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయకుండా గెలుపే లక్ష్యంగా రాయల్స్ టాప్గేర్లో దూసుకెళుతున్నది. శనివారం జరిగిన మ్యాచ్లో రాయల్స్ 7 వికెట్ల తే�
బీసీసీఐ ఏ ముహుర్తాన ఐపీఎల్-17ను ఆరంభించిందో గానీ ఈ సీజన్లో బ్యాటర్ల వీరవిహారంతో మ్యాచ్ మ్యాచ్కూ పాత రికార్డులు బద్దలవుతున్నాయి. 2008 నుంచి 2022 దాకా ఆర్సీబీ (263)కి తప్ప మరే జట్టుకూ సాధ్యంకాని 250+ స్కోరును 2024లో �