నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్ మ్యాచ్లను ప్రసారం చేసిన సంస్థపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులకు దిగింది. హక్కులు దక్కించుకున్న సంస్థ కాకుండా ఐపీఎల్ మ్యాచ్లను ‘ఫెయిర్ప్లే’ యాప్ ద్వారా ప�
కర్నాటక రాజధాని బెంగళూరులో జనం ఒకవైపు తీవ్ర నీటి ఎద్దడితో అల్లాడుతుండగా నగరంలోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యూ�
ఐపీఎల్ సీజన్ కొనసాగుతుండటంతో సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేసేందుకు రంగంలోకి దిగుతున్నారు. ఇటీవల హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించడంతో వచ్చ�
నగరంలోని అన్ని దారులు ఉప్పల్ స్టేడియం వైపునకే చూపిస్తున్నాయి. బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబాయి ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్లు వీక్షిస్తూ సందడి చేస్తున్న నగర అభిమాన
Water Crisis | కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) లో ఐపీఎల్ మ్యాచ్లకూ (IPL matches) నీటి కష్టాలు (Water Crisis) తప్పడం లేదు.
Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివారులో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అదు�
వచ్చే యేడాది ఐపీఎల్ సీజన్ కోసం ఈ యేడాది డిసెంబర్ 16న వేలం నిర్వహించనున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. 2023 ఐపీఎల్ మ్యాచ్లు పూర్వంలా ఇంటా బయటా పద్ధతిలో నిర్వహించనున్నారు.
హైదరాబాద్ : హైదరాబాద్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను మంగళ్హాట్ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిర్వాహకుల నుంచి రూ. 3.40 లక్షల నగదుతో పాటు ఒక టీవీ, రెండు మొబైల్ ఫోన్స్ను స్వాధీనం చ�
హైదరాబాద్ : ఐపీఎల్ సీజన్ రాగానే బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవ�
కాచిగూడ : గుట్టుచప్పుడు కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఓ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. అడ్మిన్ ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం కాచిగ�