ముంబై: ముంబై వేదికగా జరిగే ఐపీఎల్ మ్యాచ్లకు అనుమతి ఇచ్చినట్లు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో ఈ విషయాన్ని వెల్లడించారు. అన్ని ఆంక్షల నడుమ ఐపీఎల్ మ్యాచ్లను నిర్�
కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో ముంబై నుంచి తరలించే మ్యాచులకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమంటున్నారు టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్
హైదరాబాద్: ఈ యేటి ఇండియన్ ప్రీమియర్ లీగ్కు సంబంధించిన డేట్స్ వచ్చేశాయి. 14వ ఎడిషన్ ఐపీఎల్ ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభంకానున్నది. ఫైనల్ మ్యాచ్ మే 30వ తేదీన జరగనున్నది. అయితే దీనికి గవర్నింగ్ కౌన�