Karnataka MLA -KSCA : స్టార్ ఆటగాళ్ల మెరుపులను కళ్లారా చూసేందుకు అభిమానులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కొందరు బెదిరింపులకు దిగుతున్నారు. కర్నాటక ఎమ్మెల్యే తమకు ఐపీఎల్ టికెట్లు ఇవ్వా�
IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరో రెండు రోజుల్లో ఆరంభం కానుంది. తొలి దశ మ్యాచ్లకు పది జట్లు సిద్ధమైన వేళ రెండో దశ షెడ్యూల్పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
IPL 2026 : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ మరో రెండు రోజుల్లో షురూ కానుంది. మార్చి 28న చిన్నస్వామి స్టేడియంలో ఆరంభ మ్యాచ్తో వేసవి క్రీడా వినోదం మొదలవ్వనుంది. తొక్కిసలాట (Stampede) ఘటనతో మూత పడిన చిన్నస్వామిలో టికెట్లు హాట్�
IPL 2026: శనివారం నుంచి ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం అవుతోంది. అయితే ఓపెనింగ్ సెర్మనీ లేకుండానే ఈసారి ఆ మెగా టోర్నీని ప్రారంభించనున్నారు. దీనికి బదులుగా క్లోజింగ్ సెర్మనీని గ్రాండ్గా నిర్వహించాలని బీసీ�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బీసీసీఐ 2023వ సీజన్లో ప్రవేశపెట్టి తీవ్ర చర్చనీయాంశమవుతున్న ‘ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధనపై మెజారిటీ కెప్టెన్లు అభ్యంతరం వ్యక్తం చేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్�
ఆస్ట్రేలియా పేసర్ నాథన్ ఎల్లీస్ గాయంతో ఐపీఎల్కు దూరమవడంతో అతడి స్థానాన్ని చెన్నై సూపర్ కింగ్స్.. ఆసీస్కే చెందిన మరో పేసర్ స్పెన్సర్ జాన్సన్తో భర్తీ చేసింది.
నిరుడు ఐపీఎల్ వేలంలోకి వచ్చినా సీజన్ ఆరంభానికి ముందు ఢిల్లీకి హ్యాండిచ్చి రెండేండ్ల నిషేధానికి గురైన ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మాదిరిగానే అదే దేశానికి చెందిన మరో క్రికెటర్ బెన్ డకెట్ కూ�
Rinku Singh : భారత క్రికెటర్, పొట్టి వరల్డ్కప్ హీరో రింకూ సింగ్(Rinku Singh)కు ప్రమోషన్ లభించింది. ఐపీఎల్లో సంచలన ఆటతో వెలుగులోకి వచ్చిన రింకూ వైస్ కెప్టెన్గా పదోన్నతి పొందాడు.
Rajasthan Royals : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ ఆరంభానికి ముందే రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) కొనుగోలు ప్రక్రియ ముగిసింది. మొదటి సీజన్ విజేతగా నిలిచిన రాజస్థాన్ ఫ్రాంచైజీకి వేలంలో భారీ ధర దక్కింది.
IPL Captains Meeting : క్రికెట్ అభిమానులకు వేసవి వినోదాన్ని పంచేందుకు ఐపీఎల్ సిద్ధమవుతోంది. పంతొమ్మిదో సీజన్కు మరో నాలుగు రోజులే ఉంది. టోర్నీ సమీపిస్తున్నందున పది జట్ల కెప్టెన్లతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) సమ�
IPL 2026 : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ సమీపిస్తున్న వేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. తొక్కిసలాట(Stampede)లో మృతి చెందిన 11 మంది అభిమానులను ఆర్సీబీ స్మరించుకోనుంది.
IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్తో పాటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కొత్త ప్లేయర్లను ప్రకటించింది. గాయపడ్డ ఆకాశ్ దీప్ స్థానంలో సౌరబ్ దూబేను తీసుకుంటున్నట్లు కేకేఆర్ వెల్లడించింది. ఇక జాక్ ఎడ్