పాక్ పర్యటన ముగించుకున్న చాలా మంది ఆస్ట్రేలియా ప్లేయర్లు నేరుగా భారత్ చేరుకున్నారు. ఐపీఎల్లో తమతమ ఫ్రాంచైజీల శిబిరాల్లో చేరిపోయారు. ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుత
ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ మరో కీలక వికెట్ కోల్పోయింది. ఇప్పటికే అజింక్య రహానే (7), శ్రేయాస్ అయ్యర్ (10) వికెట్లను తక్కువ స్కోరుకే కోల్పోయిన కేకేఆర్.. పదో ఓవర్లో కీపర్ శామ్ బిల్లింగ్స
కోల్కతా బ్యాటింగ్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే (7) అవుటవడంతో ముంబైపై లక్ష్య ఛేదన కష్టంగా మారిందనుకుంటే.. ఆ తర్వాత క్రిజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (10) కూడా మరోసారి ని�
ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడానికి కోల్కతా బ్యాటర్లు తడబడుతున్నారు. ఓపెనర్లు అజింక్య రహానే (7), వెంకటేశ్ అయ్యర్ (9 నాటౌట్) ఇద్దరూ వేగంగా ఆడలేకపోతున్నారు. ఈ క్రమంలోనే స్కోరు వేగం పెంచడానికి ప్రయత�
ఈ ఐపీఎల్ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ (52) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ (3), ఇషాన్ కిషన్ (14) విఫలమవడంతో.. ఇన్నింగ్స్ చక్కదిద్దాల్సిన బాధ్యత ఆ తర్వాత వచ్చే బ్యాటర్లపై పడింది.
కోల్కతాతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాపార్డర్ మరోసారి విఫలమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (3) పేవల ఫామ్ కొనసాగించగా.. కొంత ఆశలు రేపిన డెవాల్డ్ బ్రెవిస్ (29) ఫర్వాలేదనిపించాడు. సూపర్ ఫామ్లో ఉన�
కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై జట్టుకు అద్భుతమైన ఆరంభం లభించలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ (3) ఫామ్ లేమి కొనసాగించగా.. కోల్కతా పేసర్ ఉమేష్ యాదవ్ తన అద్భుతమైన ఫామ్తో రోహిత్ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్�
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ సీజన్లో ముంబై ఆడిన ఏ మ్యాచ్లోనూ బ్యాటుతో ఆకట్టుకోని రోహిత్.. కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో కూడా తక్కువ స్కోరుకే వెనుతిరిగాడు. �
ఈ ఐపీఎల్లో భారీ అంచనాలతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ జట్టు అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఒటమి చవిచూసిన ముంబై.. ఎలాగైనా ఒక గెలుపు రుచి చూడాలని తహతహలాడుతోంది. ఈ క్రమంలోనే బుధవా
ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్లుగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు తమ కొత్త యాంథెమ్ను విడుదల చేసింది. బుధవారం విడుదల చేసిన ఈ పాట.. 2022 ఐపీఎల్ సీజన్ కోసం ప్రారంభించిన ‘‘ఖేలేంగే దిల్ ఖోల్కే’’ క్యాంపెయిన్కు కొనస
ప్రస్తుతం టీమిండియాలో కెప్టెన్సీ సమస్య తాత్కాలికంగా తీరినప్పటికీ.. భవిష్యత్తులో జట్టు పగ్గాలు ఎవరికి అందించాలనే విషయంపై తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. కోహ్లీ నుంచి అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీని తీసుకు
రాజస్థాన్పై బెంగళూరు గెలుపు ముంబై: బౌలింగ్కు సహకరిస్తున్న స్లో పిచ్పై ఆఖర్లో ధాటిగా ఆడిన బెంగళూరు ఐపీఎల్ 15వ సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళ
రాజస్థాన్తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత విజయం సాధించింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆ జట్టుకు డుప్లెసిస్ (29), అనూజ్ రావత్ (26) మంచి ఆరంభమే అందించారు. అయితే ఇద్దరూ భారీ �