బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ జట్టు బ్యాటింగ్ లైనప్ తడబడుతోంది. పాండ్యా (3) అవుటైన కాసేపటికే.. క్రీజులో నిలదొక్కుకున్న సాయి సుదర్శన్ (20) కూడా పెవిలియన్ చేరాడు. హసరంగ వేసిన 13వ ఓవర్ ఐదో బంతికి అతను అవ
గుజరాత్ టైటన్స్ మరో కీలక వికెట్ కోల్పోయింది. బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో శుభారంభం అందించిన ఇద్దరుఓపెనర్లు సాహా (29), గిల్ (31) వెంట వెంటనే అవుటవడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో జట్టును ఆదుకుంట
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ జట్టు ఓపెనర్లిద్దరినీ కోల్పోయింది. లక్ష్య ఛేదనలో జట్టుకు శుభారంభం అందించిన వృద్ధిమాన్ సాహా (29)ను హసరంగ అవుట్ చేశాడు. అతనువ ేసిన బంతిని డ్రైవ్ చేయడానికి ప్రయత్నిం�
గుజరాత్ టైటన్స్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఇన్నింగ్స్ ముగిసింది. కెప్టెన్ డుప్లెసిస్ (0) నిరాశపరిచినా.. విరాట్ కోహ్లీ (58), రజత్ పటీదార్ (52), మ్యాక్స్వెల్ (38) రాణించారు. చివర్వలో మహిపాల్ �
గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు బ్యాటింగ్ తడబడుతోంది. కెప్టెన్ డుప్లెసిస్ (0) డకౌట్ కాగా.. హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ (58) చాలా నిదానంగా ఆడాడు. యువ ఆటగాడు రజత్ పటీదార్ (52) వేగంగా ఆడినప్పటికీ ఇన్ని�
ఎట్టకేలకు హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ (58) అవుటయ్యాడు. గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో నెమ్మదైన ఆటతీరు కనబరిచిన కోహ్లీ.. ఆచితూచి ఆడుతూ 45 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికే మరో ఆ�
గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు జట్టు రెండో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ చేసి నిలకడగా కనిపించిన రజత్ పటీదార్ (52) అవుటయ్యాడు. యువ పేసర్ సంగ్వాన్ వేసిన బంతిని లెగ్సైడ్ ఆడటానికి పటీదార్ ప్రయత్న
గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలకడగా రాణిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టుకు ఆరంభంలోనే దెబ్బ తగిలింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (0)ను సంగ్వాన్ డక
పూణె: పంజాబ్ కింగ్స్ ఫీల్డర్ జానీ బెయిర్స్టో అద్భుతమైన ఫీల్డింగ్తో లక్నో ప్లేయర్ దీపక్ హుడాను ఔట్ చేశాడు. ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు ఓడినా.. డీప్ స్క్వేర్ లెగ్ నుంచి రాకెట్ లాంటి వేగంతో బెయిర్స్టో
రాహుల్ సేన ఆరో విజయం 20 పరుగుల తేడాతో ఓడిన పంజాబ్ పీఎల్లో విజయవంతమైన జట్లుగా గుర్తింపు పొందిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్కింగ్స్ తాజా సీజన్లో అట్టడుగు స్థానం కోసం పోటీ పడుతుంటే.. లీగ్లో కొత్తగా వ�
ముంబై: పరుగులు సాధించాలంటే కొత్త షాట్లు ఆడాల్సిన అవసరం లేదని.. క్రికెట్ పుస్తకాల్లోని షాట్లతో కూడా భారీగా రన్స్ రాబట్టొచ్చని ఐపీఎల్ 15వ సీజన్లో కేఎల్ రాహుల్ నిరూపిస్తున్నాడని క్రికెట్ దిగ్గజం సున
ముంబై: తాజా ఐపీఎల్ సీజన్లో బోణీ కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్.. దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. పేస్ విభాగం బలహీనంగా ఉండటంతో గెలుపు బాట పట్టలేకపోతున్న �
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో లక్నో బౌలర్లు సమిష్టిగా రాణించారు. దీంతో 154 పరుగుల టార్గెట్ను కాపాడుకున్న లక్నో సూపర్ జెయింట్స్.. తమ ఖాతాలో మరో విజయాన్ని చేర్చుకుంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ల�
లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్లు తడబడుతున్నారు. మయాంక్ అగర్వాల్ (25), శిఖర్ధవన్ (7) తర్వాత కీలకమైన రాజపక్స (9) కూడా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపు మెరుపులు మెరిపించిన లియామ్ లివింగ్స్టన్ (18) కూడ