శతాబ్ద కాల విరామం తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చడానికి భారత్ ప్రధాన కారణమని బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ అభిప్రాయపడ్డారు. క్రికెట్ ప్రేమికుడైన సునక్.. ఐపీఎల్-18 ఫైనల్ మ్యాచ్ను వీక్షిం
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ).. అదరగొట్టింది. తమ చిరకాల కలను సాకారం చేసుకునేందుకు మరో అడుగు ముందుకేసింది. లీగ్ దశ జోరును కీలకమైన ప్లేఆఫ్స్లోనూ కొనసాగిస్తూ క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్ను మట�
ఐపీఎల్-18 సీజన్లో నాకౌట్ మ్యాచ్ల వేదికలు మారాయి. పాత షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్, కోల్కతా ప్లేఆఫ్స్ మ్యాచ్లకు ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. తాజాగా వాటిని ముల్లాన్పూర్ (చండీగఢ్), అహ్మదాబాద్కు మార్చ�
ఐపీఎల్-18లో తమ ఆఖరి లీగ్ మ్యాచ్ను రాజస్థాన్ రాయల్స్ ఘనంగా ముగించింది. మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 188 పరుగుల లక్ష�
ఈనెల 11న పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ధర్మశాల వేదికగా జరగాల్సి ఉన్న ఐపీఎల్ మ్యాచ్ వేదిక మారింది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్ సరిహద్దును ఆనుకుని ఉన్న ఎయిర్పోర్ట
ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరంగా మారింది. మ్యాచ్ మ్యాచ్కు సమీకరణాలు మారుతూనే ఉన్నాయి. గెలిస్తే గానీ రేసులో నిలువలేని పరిస్థితుల్లో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) సత్�
ఐదు సార్లు విజేత.. పదిసార్లు ఫైనలిస్టులు.. ఆడిన 16 సీజన్లలో ఏకంగా 12 సార్లు ప్లేఆఫ్స్.. ఐపీఎల్లో తన పేరే ఓ బ్రాండ్గా మార్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఘనతకు మచ్చుతునకలివి! కానీ ఇదంతా గతం.. గత రెండు సీజన్లుగ�
ఐపీఎల్లో మరోపోరు అభిమానులను అలరించింది. శుక్రవారం ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్ 12 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్పై విజయం సాధించింది. గెలుపు దోబూచులాడిన మ్యాచ్�
ఐపీఎల్-18లో తొలి మూడు మ్యాచ్లకు స్పెషలిస్ట్ బ్యాటర్గానే కొనసాగిన సంజూ శాంసన్.. తిరిగి రాజస్థాన్ రాయల్స్కు సారథిగా వ్యవహరించనున్నాడు. కుడిచేతి చూపుడు వేలికి గాయం కారణంగా రెండు వారాల పాటు వికెట్ క�
ఐపీఎల్ వేలంలో ఎవరూ ఊహించని ధర దక్కించుకున్న ఆటగాడి నుంచి ఆ సీజన్లో ‘పైసా వసూల్' ప్రదర్శనను ఆశించడం అత్యాశే! 2008లో మొదలైన ఈ లీగ్ చరిత్రలో ఇప్పటిదాకా నిర్వహించిన వేలం ప్రక్రియలలో ‘మోస్ట్ ఎక్స్పెన్సివ
తమ సుదీర్ఘ టైటిల్ నిరీక్షణకు తెరదించాలనే పట్టుదలతో ఐపీఎల్-18 బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ రెండో మ్యాచ్లోనూ దూకుడు కొనసాగించింది. తొలి మ్యాచ్లో గుజరాత్ను ఓడించిన ‘కింగ్స్'.. మలిపోరులో లక్నో సూపర్�
ఐపీఎల్ తాజా సీజన్ను భారీ విజయంతో ఆరంభించిన సన్రైజర్స్ ఆ తర్వాత గాడి తప్పుతున్నది. లక్నోతో సొంత మైదానంలో జరిగిన మ్యాచ్తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్తో ఆదివారం ముగిసిన పోరులోనూ బ్యాటింగ్ వైఫల్యంతో వర
బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 18వ సీజన్కు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బౌలర్లకు శుభవార్త చెప్పింది. బంతికి లాలాజలం (ఉమ్మి) రాయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్�