Anasuya | మహిళల అంశాలపై బహిరంగంగా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే యాంకర్ అనసూయ మరోసారి సోషల్ మీడియా కేంద్రంగా చర్చకు దారి తీసింది. ముఖ్యంగా మహిళలపై వ్యాఖ్యలు, వారి స్వేచ్ఛపై పరిమ�
పంటలకు కేంద్రం మద్దతు ధర ప్రకటించినా కొనుగోలు నిబంధనల కారణంగా రైతులు తమ పంటలను అమ్ముకోలేని పరిస్థితులు దాపురించాయని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యవసాయశాఖ మంత్రి త�
Anasuya |సీనియర్ యాంకర్గా, నటిగా అనసూయ భరద్వాజ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. బుల్లితెరపై యాంకర్గా కెరీర్ ప్రారంభించిన అనసూయ, క్రమంగా వెండితెరపై కూడా బలమైన స్థానం సంపాదించుకున్నారు. హ�
డేట్కు కెళ్లండి.. సొమ్ము తీసుకోండి.. అంటూ యువతను బతిమలాడుతున్నది దక్షిణ కొరియా ప్రభుత్వం. రోజురోజుకూ తగ్గిపోతున్న జనాభా, అతి తక్కువ జనన రేటు నమోదు పట్ల తీవ్ర ఆందోళనతో ఉన్న ప్రభుత్వం యువ జంటలను వివాహం వైప�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటర్వ్యూ ఒకటి సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నది. ‘యాదగిరిగుట్టను నేనే కట్టాను. భద్రాచలం, కీసర, బాసర.. ఇలా తెలంగాణలోని ఆలయాలన్నింటినీ నేనే కట్టాను’ అని చంద్ర
ఏదో అడ్డిమార్ గుడ్డిదెబ్బలో పేమెంట్ కోటాలో రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారయని, లేకపోతే ఆయనకు అంత సీన్ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు.
‘మీ అన్నలా నేను మీకు అండగా ఉంటా. మీ సమస్యలు పరిష్కరిస్తా. గోపన్న ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతా’నంటూ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు దివంగత నేత మాగంటి గోపీనాథ్ సతీమణి, జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర�
ఈశాన్య భారతదేశంలోని ఒక చిన్న పట్టణానికి చెందిన 23 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం కోసం కాళ్లరిగేలా తిరిగాడు. ఒకరుకాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 500 మందికిపైగా ఆయనను తిరస్కరించారు.
దర్శకుడు వెంకటేశ్ ఈ కథ చెప్పినప్పుడు కంగారు పడ్డాను. ఆడియన్స్ ఎలా తీసుకుంటారో అనిపించింది. అయితే దర్శకుడు వెంకటేశ్ అద్భుతంగా డీల్ చేశాడు’ అని నారా రోహిత్ అన్నారు.
బాలీవుడ్కు దర్శకులు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీ, డైరెక్టర్ల ఆలోచనాశైలిలో వస్తున్న మార్పులపై స్పందించాడు.
Donald Trump | రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన అక్కసును మరోసారి వెళ్లగక్కారు. 24 గంటల్లోగా భారత్పై అదనపు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ మంగళవారం హెచ్చరించారు.
తెలంగాణ బీజేపీలో కొన్ని దుష్టశక్తులు ఉన్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు కొందరు నేతల ట్రాప్లో ఉన్నారని, ఆయనను కూడా పని చేయనివ్వరని చెప్పారు.