Karthikeya kommi | సువిక్షిత్, గీతికా రతన్ కాంబినేషన్లో ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న 'దూరదర్శిని' మే 15న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ఈ చిత్రం దర్శకుడు కార్తికేయ కొమ్మి చిత్ర విశేషాలను ప్రేక్షకులతో పంచుకున
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం.. భారత జీడీపీ వృద్ధికి అడ్డుపడుతున్నది. ఇప్పటికే ఈ మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల వల్ల దేశంలో ఇంధన సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే.
స్వీయ లోపంబులెరుగుట పెద్ద విద్య’ అనేది ఆర్యోక్తి. ఈ నీతిని తూ.చ తప్పక పాటిస్తున్నది శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్. తనలోని లోపాలను సరిచేసుకునే క్రమంలో తాను పడిన కష్టాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వె�
వాళ్లంతా జెన్-జీ యూత్. అలాగని పొద్దంతా స్మార్ట్ఫోన్లనే చూస్తూ కాలం గడిపే టైప్ కాదు. అడుగడుగునా మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తూ.. దేశ భవిష్యత్కు పునాదులుగా మారే యంగ్తరంగ్స్ వీళ్లు. ‘సోషల్ కాజ్' ఏదైన�
Geetha MAdhuri | తెలుగు సినీ సంగీత ప్రపంచంలో తన స్వరంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ గాయని గీతా మాధురి మరోసారి వార్తల్లో నిలిచారు. పాటలతోనే కాదు, టీవీ షోలతో, సోషల్ మీడియాలో తన యాక్టివ్నెస్తో కూడా ప్ర
‘150 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చిండు. తన వారిని వాటాదారులుగా చేర్చుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నడు.
పరిపూర్ణత, బహుముఖ ప్రజ్ఞ.. ఈ రెండూ అడివి శేష్కి అలంకారాలు. అందుకే ఆయన్నంతా పర్ఫెక్షనిస్ట్ అంటుంటారు. క్షణం, గూఢచారి, మేజర్, హిట్ 2.. ఈ చిత్రాల దర్శకులెవరైనా.. వీటి విజయాల వెనుక అడివి శేష్ పాత్ర మాత్రం కీల
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సుందరీకరణలో మూసీ నది తప్ప అన్నీ ఉన్నాయ్. మూసీ పునరుజ్జీవనం అంటే నదితో ప్రజలకు అనుబంధాన్ని పునరుద్ధరించడం. ఇండ్లు కూల్చి పారదోలడం కాదు’ అంటున్నారు భూగర్భ జల పరిశోధకుడు, అర్బన�
నచ్చిన పని చేస్తూ, లక్ష్యాన్ని సాధించడంలోనే విజయం ఉందని చాలామంది అంటూవుంటారు. కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అసలు ‘విజయం’ అనే కాన్సెప్ట్కే కొత్త అర్థం చెప్పారు.
బైక్ అనేది ప్రతి ఒక్కరికి ఓ ఎమోషన్. ఈ సినిమాలో రేసింగ్తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, తండ్రీకొడుకుల అనుబంధం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది’ అన్నారు దర్శకుడు అభిలాష్ రెడ్డి.
‘పది పరీక్షల్లో మూడోసారి ప్రథమ స్థానంలో నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తున్నాం. ఈనెల 14(శనివారం) నుంచి పది పరీక్షలు ప్రారంభం కానున్�
Anasuya | మహిళల అంశాలపై బహిరంగంగా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే యాంకర్ అనసూయ మరోసారి సోషల్ మీడియా కేంద్రంగా చర్చకు దారి తీసింది. ముఖ్యంగా మహిళలపై వ్యాఖ్యలు, వారి స్వేచ్ఛపై పరిమ�
పంటలకు కేంద్రం మద్దతు ధర ప్రకటించినా కొనుగోలు నిబంధనల కారణంగా రైతులు తమ పంటలను అమ్ముకోలేని పరిస్థితులు దాపురించాయని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యవసాయశాఖ మంత్రి త�
Anasuya |సీనియర్ యాంకర్గా, నటిగా అనసూయ భరద్వాజ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. బుల్లితెరపై యాంకర్గా కెరీర్ ప్రారంభించిన అనసూయ, క్రమంగా వెండితెరపై కూడా బలమైన స్థానం సంపాదించుకున్నారు. హ�