Ayodhya Ram Temple: అయోధ్య రామాలయ సీఈవో పోస్టుకు ఇంటర్వ్యూలు చేయనున్నారు. ఇంటర్వ్యూ కోసం 18 మందిని షార్ట్లిస్ట్ చేశారు. మంగళ, బుధ వారాల్లో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఈ పోస్టు కోసం 5300 మంది దరఖాస్తు చేసుకున్
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఇటీవలే జపాన్ ఓపెన్లో మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకుని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధు.. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి రుణపడి ఉంటానని తెలిపింది.
స్వదేశం నుంచి బలవంతంగా భారత్కు శరణార్థిగా వచ్చిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రెండేండ్ల తర్వాత ‘ఈ సంవత్సరం’ బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లనున్నట్టు ప్రకటించారు.
తొలిచూపులోనే ప్రేమ’ అనే కాన్సెప్ట్పై బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ ఘాటుగా స్పందించింది. ఈ క్రమంలోనే ప్రేమ, పెళ్లి, జీవిత భాగస్వామ్య బంధాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమయ
ప్రస్తుతం ‘పెద్ది’ విజయం పరిశ్రమకు అవసరం. నా ‘ఉప్పెన’ విషయంలోనూ ఇదే జరిగింది. అది కోవిడ్ టైమ్. థియేటర్లకు జనం రావడం కష్టం అనుకున్నాం. కానీ వచ్చారు. హిట్ చేశారు. ‘ఉప్పెన’ వచ్చిన అయిదేళ్లకు ‘పెద్ది’తో వస�
హీరో రామ్ పోతినేని నటిస్తున్న 23వ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమా ద్వారా ఆయన తొలిసారి మెగాఫోన్ పట్టబోతున్నారు. స్వీయ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ నిర్మాణం నుంచే అందరి దృష్�
Karthikeya kommi | సువిక్షిత్, గీతికా రతన్ కాంబినేషన్లో ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న 'దూరదర్శిని' మే 15న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ఈ చిత్రం దర్శకుడు కార్తికేయ కొమ్మి చిత్ర విశేషాలను ప్రేక్షకులతో పంచుకున
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం.. భారత జీడీపీ వృద్ధికి అడ్డుపడుతున్నది. ఇప్పటికే ఈ మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల వల్ల దేశంలో ఇంధన సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే.
స్వీయ లోపంబులెరుగుట పెద్ద విద్య’ అనేది ఆర్యోక్తి. ఈ నీతిని తూ.చ తప్పక పాటిస్తున్నది శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్. తనలోని లోపాలను సరిచేసుకునే క్రమంలో తాను పడిన కష్టాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వె�
వాళ్లంతా జెన్-జీ యూత్. అలాగని పొద్దంతా స్మార్ట్ఫోన్లనే చూస్తూ కాలం గడిపే టైప్ కాదు. అడుగడుగునా మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తూ.. దేశ భవిష్యత్కు పునాదులుగా మారే యంగ్తరంగ్స్ వీళ్లు. ‘సోషల్ కాజ్' ఏదైన�
Geetha MAdhuri | తెలుగు సినీ సంగీత ప్రపంచంలో తన స్వరంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ గాయని గీతా మాధురి మరోసారి వార్తల్లో నిలిచారు. పాటలతోనే కాదు, టీవీ షోలతో, సోషల్ మీడియాలో తన యాక్టివ్నెస్తో కూడా ప్ర