Assam : అసోంలోని కోక్రాఝార్ జిల్లాలో రెండు తెగల మధ్య మంగళవారం ఘర్షణ తలెత్తింది. బోడో, ఆదివాసి తెగల మధ్య ఘర్షణ హింసకు దారితీసింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ప్రాంతంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) సి�
భారత రక్షణ రంగంలో కీలకంగా వ్యవహరించే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తాను వ్యక్తిగత అవసరాలు, రోజువారీ పనుల కోసం ఫోన్లు, ఇంటర్నెట్ను వాడనని, దాని కోసం ఇతర కమ్యూ�
Ajit Doval | భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు (National Security Adviser) అజిత్ దోవల్ (Ajit Doval) మొబైల్ ఫోన్ (Mobile phone) నుగానీ, ఇంటర్నెట్ (Internet) నుగానీ వాడరట. తన రోజూవారీ కార్యకలాపాల్లో వాటికి అస్సలే చోటివ్వరట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్�
ఒడిశాలోని కటక్లో (Cuttack) దుర్గా మాత నిమజ్జనం (Durga Puja idol immersion) సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య మొదలైన గొడవ తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. దీంతో 25 మంది గాయపడ్డారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో కటక్
Airtel Down | భారతీ ఎయిర్టెల్ నెట్వర్క్ మరోసారి మొరాయించింది. ఈ సారి బెంగళూరు, చెన్నై, కోల్కతా, హైదరాబాద్ సహా పలు కీలక నగరాల్లో ప్రభావం కనిపించింది. ఈ నెల 8న ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఎయిర్టెల్, జియో నెట్వ
ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తరువాత జనం తమ పక్కనున్న వారితోకంటే కంప్యూటర్ లేదా సెల్ఫోన్తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. టిక్టాక్ యాప్ అందుబాటులోకి వచ్చిన తరువాత చిన్నచిన్న వీడియోలు (రీల్స్) షూ
నగదు రహిత డిజిటల్ లావాదేవీలకు వీలుకల్పిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వ్యవస్థను విప్లవాత్మక రీతిలో అప్గ్రేడ్ చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కసర�
నేటి వ్యవస్థలో అన్ని రంగాల్లో మార్పు వచ్చినట్టు సమాచార క్షేత్రం కూడా ఈ ప్రభావానికి లోనైంది. ఆధునిక సమాజంలో అన్నివైపులా విలువలు ధ్వంసమైతున్నప్పుడు పత్రికారంగం దీనికి అతీతం కాదు. కాలానికి, మార్పునకు, ధ్వ�
Japan Internet: జపాన్లో ఇప్పుడు ఇంటర్నెట్ రికార్డు సృష్టించింది. ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ను ఆ దేశం రూపొందించింది. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ వేగంతో పనిచేసే ఇంటర్నెట్ సేవల్ని కనుగొన్నారు.
ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ట్విట్టర్' (ప్రస్తుతం ‘ఎక్స్') మాజీ సహ వ్యవస్థాపకుడు, ‘బ్లాక్' సంస్థ సీఈవో జాక్ డోర్సీ సరికొత్త మెసేజింగ్ యాప్ను లాంచ్ చేశారు. ‘బిట్చాట్' పేరుతో ప్రారంభించిన ఈ యాప్ ప్రపం�
మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో గురువారం నుండి ఇంటర్నెట్ సేవలు స్తంభించడంతో కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై తమ పిల్లలకు వివిధ �
ఇంటర్నెట్ అవసరం లేకుండా పనిచేసే ఒక సరికొత్త ఏఐ యాప్ ‘ఏఐ ఎడ్జ్ గ్యాలరీ’ని గూగుల్ తీసుకొచ్చింది. దీని నుంచి శక్తివంతమైన ఏఐ మోడల్ సేవల్ని ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య ను అందించడం కోసం గత రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ బోధనను కొన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టింది. కానీ నేటి ప్రభుత్వం వాటిపై నిర్లక్ష్యం వహించడంత�
Gmail-WhatsApp Ban | సున్నితమైన అధికారిక దస్త్రాలను వాట్సాప్, జీమెయిల్ వంటి థర్డ్ పార్టీ ప్లాట్ఫారమ్లను ఉపయోగించకుండా జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. �