Joe Biden | హమాస్ మిలిటెంట్లతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్లో ఇవాళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) పర్యటించనున్నారు. బుధవారం అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లనున్నారని అమెరికా అధ్యక్ష భవనం శ్
Israel-Hamas war | ఇజ్రాయెల్లో హమాస్ మిలిటెంట్లు మారణహోమానికి పాల్పడ్డారని ఆ దేశానికి చెందిన ఓ న్యూస్ ఛానెల్ వెల్లడించింది. దేశంలో మొత్తం 40 మంది పసిబిడ్డలను హమాస్ ఉగ్రవాదులు హతమార్చారని తెలిపింది.
రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధులు నిక్కీ హేలీ (Nikki Haley), వివేక్ రామస్వామి సహా పలువురు ఇండో అమెరికన్లు ఈ సంక్లిష్ట సమయంలో ఇజ్రాయెల్కు బాసటగా నిలిచారు.
Afghanistan | అఫ్గానిస్థాన్ వరుస భూకంపాల్లో మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా మరణించారు. 400 మందికి పైగా గాయపడ్డారు.
Earthquakes | అఫ్ఘానిస్థాన్ వరుస భూకంపాలతో దద్ధరిల్లింది. శనివారం మధ్యాహ్నం కేవలం అరగంట వ్యవధిలో మూడు భూకంపాలు చోటుచేసుకున్నాయి. మధ్యాహ్నం 12:11 గంటలకు తొలి భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1 గ
Fifth earthquake | నేపాల్ ఇవాళ వరుస భూకంపాలతో దద్ధరిల్లుతున్నది. మధ్యాహ్నం కేవలం గంటల వ్యవధిలో నాలుగు సార్లు భూమి కంపించగా, సాయంత్రం 5 గంటలకు మరో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది.
Missile attack | రష్యా ఆక్రమిత క్రిమియాపై గత కొంత కాలం నుంచి దాడుల తీవ్రతను పెంచుతూ వచ్చిన ఉక్రెయిన్.. ఇప్పుడు ఏకంగా సెవెస్తపోల్లోని మాస్కో నల్ల సముద్ర నౌకాదళ ప్రధాన కేంద్రంపైనే క్షిపణులను ప్రయోగించింది. ఒక క్ష�
Russia vs USA | అగ్ర రాజ్యం అమెరికాపై రష్యా మరోసారి నిప్పులు చెరిగింది. తామెలా జీవించాలనేది నిర్ణయించే హక్కు అమెరికాకు లేదని మండిపడింది. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తాజాగా రష్యాలో పర్యటించారు.
Morocco earthquake | మొరాకో భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. శుక్రవారం రాత్రి 11.11 గంటలకు సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. భూకంపం అనంతరం 4.9 తీవ్రతతో 19 నిమిషాలపాటు పలు ప్రకంపనలు చోటుచేసుకున్నా
జీ20 (G20) సదస్సుకు ఆతిధ్యం ఇచ్చేందుకు దేశ రాజధాని ఢిల్లీ సర్వ సన్నద్ధం కాగా, ఢిల్లీ డిక్లరేషన్ రెడీ అయిందని, నేతలకు డిక్లరేషన్ను అందిస్తామని అధికారులు తెలిపారు.
Great Wall of China | వాళ్లందరికంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివిన ఓ జంట మాత్రం.. తొందరగా వెళ్లేందుకు ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచిన చారిత్రక కట్టడాన్నే కూల్చేసింది. తమ వాహనాలు వెళ్లేందుకు కావాల్సినంత వెడల్పుగా గోడను త�
China | చైనా మరోసారి వక్రబుద్ధి చాటుకుంది. భారత్లోని అరుణాచల్ప్రదేశ్, అక్సాయిచిన్ ప్రాంతాలను తమ భూభాగాలుగా చూపుతూ ‘స్టాండర్డ్ మ్యాప్-2023’ను విడుదల చేసింది. తైవాన్, దక్షిణ చైనా సముద్రం, అందులోని దీవుల్�
ఉత్తరకొరియా రాజధాని ప్యాంగాంగ్లో రెండు నెలల క్రితం జరిగిన బాంబు పేలుడు దేశ అధినేత కిమ్ జాంగ్ ఉన్ను హతమార్చడమే లక్ష్యంగా జరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి.