ఇజ్రాయెల్-హమాస్ ఉగ్రవాద సంస్థ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఇబ్బందుల్లో పడే అవకాశం కనిపిస్తున్నది. ఇజ్రాయెలీ అధికారి ఒకరు గురువారం మాట్లాడుతూ, ఫిలడెల్ఫీ కారిడార్గా పిలవబడుతున్న ప్రాంతంలో తమ సై
జపాన్లో రికార్డు స్థాయికి జననాల రేటు పడిపోయింది. వరుసగా తొమ్మిదో ఏడాది కూడా తగ్గుదల నమోదైంది. ఒక వైపు పెరుగుతున్న వృద్ధుల సంఖ్య, మరో వైపు తగ్గుతున్న జననాల పట్ల ఆందోళన చెందుతున్న జపాన్ ఎన్నో చర్యలు చేపట�
కాంగోలో అంతు చిక్కని వ్యాధి పౌరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నది. దేశ వాయువ్య ప్రాంతంలో ఈ వ్యాధి బారిన పడి గత ఐదు వారాల వ్యవధిలో 50 మందికి పైగా మృతి చెందారు. తొలుత గబ్బిలాన్ని తిన్న ముగ్గురు పిల్లలు అస్వస్థత�
ప్రపంచ బిలియనీర్, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ అమెరికాలోని విపక్ష పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. డెమొక్రాట్లు తనను చంపాలని అనుకుంటున్నారని ఆయన తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (డో�
ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. దాదాపు రెండు దశాబ్దాలుగా పాలిస్తున్న గాజాను వదులుకునేందుకు హమాస్ సిద్ధపడింది. గాజా పరిపాలనను పాలస్తీనియన్ అథారిటీ(పీఏ)కు అప్పగించేందుకు హమా
AI | కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం మానవుడి ఆలోచనా శక్తిపై ఎలా పడుతున్నదనే అంశంపై తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వారానికి దాదాపు 30 కోట్ల మంది చాట్జీపీటీని వాడుతున్నట్ల�
జనవరి 20న బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సుంకాల మోత మోగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో పన్నుల భారానికి సిద్ధమయ్యారు. దేశంలోకి దిగుమతవుతున్న విదేశీ వాహనాలపై కూడా పన్నులు పెంచాలను�
WGS - 2025 | వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్ (WGS 2025) కు సంబంధించిన 12వ సమావేశం దుబాయ్లో జరిగింది. గ్లోబల్ గవర్నెన్స్కు సంబంధించిన సమస్యలను చర్చించడం కోసం వివిధ దేశాల ప్రభుత్వాలు, వ్యాపార కార్యనిర్వాహకులు, ఆలోచనాపరు
Road accident | మెక్సికో (Mexico) దక్షిణ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాంకున్ నుంచి టబాస్కోకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది.
కొత్తగా అధికారం చేపట్టిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించే పనిని ప్రారంభించారు. అందులో భాగంగా ఆయన బైఅవుట్లు ప్రకటించారు. తమ ఉద్యోగాలు వదిలిపెట్టే ఫెడరల్ ఉద్యోగులకు 8 నెలల జీతం అ�
చీమలకూ ట్రాఫిక్ సెన్స్ ఉంటుందని, అవి సమన్వయంతో, తెలివిగా ప్రయాణిస్తాయని ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ ట్రెన్టోకు చెందిన పరిశోధకులు గుర్తించారు. ప్రొఫెసర్లు మార్కో గెరియ్యేరి, నికోలా పుగ్నో నేతృత్వంలో చీ
ఎవరెస్ట్ శిఖరం అధిరోహణ రుసుమును నేపాల్ ఒక్కసారే భారీగా 36 శాతం పెంచింది. దాంతో పాటు ఆ శిఖరంపై చెత్త, కాలుష్యాన్ని నియంత్రించేందుకు కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది.
రొమ్ము క్యాన్సర్ చికిత్స కాలాన్ని గణనీయంగా తగ్గించే కొత్త కృత్రిమ అణువును అమెరికన్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్కు చెందిన పరిశోధకులు తయారు చేసిన ఈఆర్ఎస్ఓ-టీఎఫ్పీవై అన�
వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్న ఆకుపచ్చని ఉడుములను పెద్ద ఎత్తున వధించేందుకు తైవాన్ ప్రయత్నిస్తున్నది. ఈ ద్వీపంలోని దక్షిణ, మధ్య ప్రాంతాల్లో దాదాపు 2 లక్షల వరకు ఈ జీవులు ఉన్నట్లు అంచనా. సుమారు 1,
‘మీ ఉత్పత్తులను అమెరికాలో తయారు చేయండి, లేకపోతే అమెరికాలో సుంకాలు చెల్లించాల్సిందే’ అంటూ పరిశ్రమలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సున�