దేశీయ స్టాక్ మార్కెట్లు ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి. రోజుకొక రికార్డు స్థాయిలో చేరుకుంటున్న సూచీలు శుక్రవారం చారిత్రక గరిష్ఠ స్థాయిలో ముగిశాయి. గత పదకొండు రోజులుగా లాభపడుతున్న సూచీలకు మదుపరుల నుంచి వ
స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, లార్సెన్ అండ్ టుబ్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో సూచీలు వారాంత
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. ప్రారంభంలో భారీగా నష్టపోయిన సూచీలు చివర్లో ఐటీ షేర్ల నుంచి లభించిన మద్దతుతో తిరిగి కోలుకోగలిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు క�
దేశంలో తయారీ రంగానికి ఊతమివ్వాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ ఆర్భాటంగా ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా.. జోక్ ఇన్ ఇండియాగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్అ
తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య ట్రేడైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చాయి. విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు మార్కెట్లను ల�
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. గత ఎనిమిది సెషన్లలో రోజుకొక చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకున్న సెన్సెక్స్ నష్టాల్లోకి జారుకున్నది.
భారీగా లాభపడ్డ దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 463, నిఫ్టీ 143 పాయింట్ల లాభం ముంబై, జూన్ 24: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. వాహన, బ్యాంకింగ్, ఎనర్జీ రంగాలకు చెందిన షేర్ల నుం�
న్యూఢిల్లీ, జూన్ 22: వంటనూనెల ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనెల ధరలు దిగిరావడంతోపాటు కేంద్రం తీసుకున్న చర్యలతో లీటర్ ధర రూ.15 వరకు తగ్గాయని ఫుడ్ కార్యదర్శి సుభాన్షు పాండే తెలి�
ముంబై :ఈ రోజు ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 325 పాయింట్లు లాభపడి 60,071 వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ 100 పాయింట్లు లాభంతో 17,913 పాయిట్ల వద్ద కొనసాగుతున్నది. ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా, అంతర్జాతీయ మా
ఢిల్లీ ,జూన్ 21: దేశీయ చమురు రంగ కంపెనీలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఇంధన ధరలను సవరిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా సవరణ ఉంటుంది. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకుపెరుగుతున్నాయంటే…? పెట్రోల్, డీజిల
న్యూఢిల్లీ: దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.302 తగ్గి రూ.44,269కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో రాత్రికి రాత్రే బంగారం ధరలు �
న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు మరింత తగ్గాయి. శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.291 తగ్గి రూ.44,059కు చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.44,350 �