నాగార్జునసాగర్లోని బుద్ధవనం థీమ్ పార్కు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెం దుతుందని మాజీ సీఎల్పీ నేత కుందూరి జానారెడ్డి అన్నారు. బుద్ధవనంలో నిర్వహించిన మహా ధ ర్మ చక్ర ప్రవర్తన దినోత్సవంలో కుం దూరు జా�
తెలంగాణలో నిర్వహించిన అందాల పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన పోటీదారులను మనుషుల్లాగా చూడలేదని, వారిని అంగట్లో బొమ్మల్లా చూశారని బీఆర్ఎస్ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
తెలుగు సినిమా మూడో తరం ముచ్చట చిరంజీవి, బాలకృష్ణ. ఎనర్జీ లెవల్స్లో ఇద్దరూ ఇద్దరే! యాక్షన్లో ఒకరిని మించి మరొకరు రఫ్ఫాడించే బాపతు!! అడపాదడపా ఇంగ్లిష్ ఇయర్ ప్రారంభంలో వచ్చే సంక్రాంతికి ఇద్దరూ పోటాపోటీ�
అంతర్జాతీయ స్థాయిలో వరుస టైటిల్స్తో అదరగొడుతున్న తెలంగాణ యువ టెన్నిస్ క్రీడాకారిణి బసిరెడ్డి రిషిత రెడ్డి మరోసారి సత్తా చాటింది. పూణెలో ఈనెల 2-7 తేదీలలో జరిగిన ఐటీఎఫ్ వరల్డ్ టెన్నిస్ టూర్ జూనియర్స
భారత హాకీ జట్టు మాజీ సారథి రాణి రాంపాల్ అంతర్జాతీయ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించింది. 16 ఏండ్ల సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలుకుతున్నట్టు గురువారం తెలిపింది. భారత్ తరఫున 254 మ్యాచ్లు ఆడి 205 గోల్స్ చేసి�
అంతర్జాతీయ స్థాయిలో మరింత మెరుగ్గా రాణించేందుకు తనకు వ్యక్తిగత కోచ్ కావాలని భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ పేర్కొంది. ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన నిఖత్..లీ�
అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలు మెరుగు పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ అనుబంధ విద్యా సంస్థ అయిన సరోజిని నాయుడు వనితా
అంతర్జాతీయ స్థాయిలో జేఎన్టీయూ ల్యాబ్ను రూపొందించనున్నట్లు వర్సిటీ వీసీ కట్టా నర్సింహారెడ్డి పేర్కొన్నారు. సోమవారం రూ. 2 కోట్ల నిధులతో చేపట్టిన ల్యాబ్ను ఆయన ప్రారంభించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ జేఎ�
ఆ బాలిక పెన్సిల్ వర్క్స్ దిట్ట. ఆక్రిలిక్ కలర్స్తో క్యాన్వాస్ పెయింటింగ్లో ప్రత్యేక శైలిని కనబర్చుతూ ఔరా అనిపించుకుంటున్నది. ఓ వైపు చదువుకుంటూనే మరో వైపు సామాజిక దర్పణం పట్టేలా చిత్రాలు వేస్తూ ర�
Shamshabad Airport | శంషాబాద్ జీఎమ్మార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు మరోసారి అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు లభించింది. ఎయిర్పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్ సంస్థ లెవల్-1 అక్రిడిటేషన్ ఇచ్చింది.
నందికొండ హిల్కాలనీలో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన బుద్ధవనం బౌద్ధ సంస్కృతిని ప్రతిబింబించే శిల్పకళా నిలయం, తెలంగాణ పర్యాటక కేంద్రాల్లో ప్రముఖమైనదని రాచకొండ పోలీస్ కమిషనరేట్ అడిషనల్ కమిషనర్ సు�
వికారాబాద్లోని గోల్ఫ్ కౌంటీని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించామని.. అందులో భాగంగా ఈ నెల 22 నుంచి 27 వరకు గోల్ఫ్ గేమ్స్ నిర్వహిస్తున్నామని డ్రీమ్ వాల్యూ గ్రూప్ ముఖ్య కార�