ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ఇందులో ఏ కోవలోకి వస్తుందో వారే చెప్పాలి.
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో ఎనర్జీ ట్రాన్సిషన్ కోసం అధునాతన పదార్థాలు, కీలక ఖనిజాలపై అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెటల్స్(ఐఐఎం) 79వ వార్షిక సాంకేతిక సమ
‘స్కల్ బేస్ ఎండోస్కోపీ’ అనే అంశంపై సికింద్రాబాద్లోని యశోద దవాఖానలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు శనివారం తొలి రోజు రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టి
సైన్స్ అండ్ టెక్నాలజీని పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడం వల్లనే అభివృద్ధి జరుగుతుందని, సాంకేతికతలో కృత్రిమ మేధ ప్రాముఖ్యత కలిగి ఉందని వియత్నాం దేశానికి చెందిన హనోయ్ యూనివర్శిటీ ఆఫ్ ఇండస్ట్రీ సైన్స్ అండ�
ప్రపంచాన్ని శాసిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతలో ప్రస్తుతం కొనసాగుతున్న ధోరణులపై చర్చించేందుకు కొండాపూర్లోని కేఎల్హెచ్ క్యాంపస్లో అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. కేఎల్ డీమ్డ్ యూనివర్సిట�
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) జువాలజీ విభాగంలో బుధవారం నుంచి అంతర్జాతీయ సదస్సు(International conference)ను నిర్వహించనున్నారు. ‘రీసెంట్ ట్రెండ్స్ ఇన్ జువాలజీ - ఇన్నోవేషన్స్ చాలెంజెస్ అండ్ అపార్చునిటీస్�
స్వయం ప్రతిపత్తి కలిగిన కార్గిల్లోని లఢక్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల కూటమి మట్టి కరిపించింది.మొత్తం 30 సభ్యులలో నలుగురిని నామినేట్ చే
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో ఈ నెల 14,15 తేదీ ల్లో నిర్వహించను న్న ‘ప్రపంచ కార్మికుల వలసలు’ అంతర్జాతీయ సదస్సుకు జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన గల్ఫ్ వలస కార్మిక సంఘం నాయకుడు కంఠం రాజ్కుమార్కు ఆ
కేయూ బయో టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో యూకే వేల్స్ గ్రూప్ అబెర్స్విత్ యూనివర్సిటీ సహకారంతో ‘ప్లాంట్ బయో టెక్నాలజీ అండ్ జీనోమ్ ఎడిటింగ్' అనే అంశంపై ఈనెల 27 నుంచి 29 వరకు అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున