Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) జువాలజీ విభాగంలో బుధవారం నుంచి అంతర్జాతీయ సదస్సు(International conference)ను నిర్వహించనున్నారు. ‘రీసెంట్ ట్రెండ్స్ ఇన్ జువాలజీ - ఇన్నోవేషన్స్ చాలెంజెస్ అండ్ అపార్చునిటీస్�
స్వయం ప్రతిపత్తి కలిగిన కార్గిల్లోని లఢక్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల కూటమి మట్టి కరిపించింది.మొత్తం 30 సభ్యులలో నలుగురిని నామినేట్ చే
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో ఈ నెల 14,15 తేదీ ల్లో నిర్వహించను న్న ‘ప్రపంచ కార్మికుల వలసలు’ అంతర్జాతీయ సదస్సుకు జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన గల్ఫ్ వలస కార్మిక సంఘం నాయకుడు కంఠం రాజ్కుమార్కు ఆ
కేయూ బయో టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో యూకే వేల్స్ గ్రూప్ అబెర్స్విత్ యూనివర్సిటీ సహకారంతో ‘ప్లాంట్ బయో టెక్నాలజీ అండ్ జీనోమ్ ఎడిటింగ్' అనే అంశంపై ఈనెల 27 నుంచి 29 వరకు అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున
కాకతీయ యూనివర్సిటీ బయోటెక్నాలజీ ఆధ్వర్యంలో యునైటెడ్ కింగ్డం వేల్స్ గ్రూప్ అబెరిస్ట్విత్ యూనివర్సిటీ సహకారంతో ‘ప్లాంట్ బయోటెక్నాలజీ అండ్ జినోమ్ ఎడిటింగ్' అంశంపై ఈ నెల 27 నుంచి 29 వరకు వర్సిటీ సె�
శనగ కొత్త వంగడాలతో రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు. గురువారం హైదరాబాద్ పటాన్చెరులోని ఇక్రిసాట్లో ‘మెట్ట భూముల్లో సాగు విధానాలు, ఆవిష్కరణల పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన అంత�
స్టార్టప్లు, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎస్ఎంఈ)లకు అవసరమైన మేథో సంపత్తి హక్కులపై అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్టు టీ-హబ్ నిర్వాహకులు బుధవారం తెలిపారు.
వంట నూనెల ఉత్పత్తి, దిగుమతి, వినియోగంపై చర్చించేందుకు మంగళవారం నుంచి ఈ నెల 21 వరకు అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు భారతీయ నూనెగింజల పరిశోధన సంస్థ (ఐఐవోఆర్) డైరెక్టర్ రవికుమార్ మాథుర్ తెలిపారు.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్(ఐఐఎంసీ) డిగ్రీ, పీజీ కళాశాల ఆధ్వర్యంలో ‘21వ శాతాబ్దపు నైపుణ్యాలు-సుస్థిరాభివృద్ధి’పై రెండు రోజులపాటు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు శనివారం ముగ
అమెరికాలో జరిగే అంతర్జాతీయ సదస్సుకు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అప్పరాజుపల్లికి చెందిన డాక్టర్ ధరావత్ మోహన్ భారత్ తరఫున హాజరు కానున్నారు. ఈ నెల 5 నుంచి 8 వరకు అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సి
తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్, అల్ట్రాసోనిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు ఒకటి నుంచి నిజామాబాద్లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు బుధవారం ముగిసింది. అల్ట్రాసోని