హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): స్టార్టప్లు, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎస్ఎంఈ)లకు అవసరమైన మేథో సంపత్తి హక్కులపై అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్టు టీ-హబ్ నిర్వాహకులు బుధవారం తెలిపారు.
నిమ్స్మే, కేంద్ర ప్రభుత్వ ఎంఎస్ఎంఈల భాగస్వామ్యంతో వచ్చే నెల 6,7 తేదీల్లో సదస్సు పెడుతున్నట్టు వివరించారు. ఆసక్తి ఉన్న స్టార్టప్లు, ఎస్ఎంఈల నిర్వాహకులు https://bit.ly/3IqbLLi ద్వారా సంప్రదించాలని కోరారు.